డ్రగ్స్ను సరఫరా చేసేందుకు స్మగ్లర్లు వినూత్న రీతిలో ఆలోచిస్తున్నారు. డబ్బుల కోసం ఎంతటి సాహాసానికైనా వెనుకాడటం లేదు. అయితే.. ఈసారి స్మగర్లు చిన్న పిల్లల లంచ్ బాక్స్ లో డ్రగ్స్ ను సరఫరా చేసేందుకు సిద్ధమయ్యారు. కానీ.. ఆ బాక్స్ కస్టమ్ అధికారుల కంటపడింది. అందులో ఏముందోనని తెరిచి చూడగా.. రూ. కోటి కంటే ఎక్కువ విలువ చేసే డ్రగ్స్ లభ్యమైంది.
తమిళ స్టార్ హీరో సూర్య నటించిన ‘వీడొక్కడే’ సినిమా మీకు గుర్తుందా.. అందులో సూర్య స్నేహితుడు ఇతర దేశాలకు డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తుంటాడు. క్యాప్సూల్స్ రూపంలో ఉన్న డ్రగ్స్ మాత్రలను కడుపులో దాచుకుని విమానంలో ప్రయాణిస్తాడు. అచ్చం ఇదే తరహా ఘటన మంగళవారం నాడు ఢిల్లీలో చోటుచేసుకుంది. ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మంగళవారం అధికారులు భారీ స్థాయిలో డ్రగ్స్ను పట్టుకున్నారు. అయితే ఇక్కడ క్రైమ్కు పాల్పడింది అమ్మాయి కావడం గమనార్హం. Salman Khan: చావు బెదిరింపుల వేళ…
భారత స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా వద్ద విదేశీ వాచ్ లను గుర్తించారు కస్టమ్స్ అధికారులు. అయితే కరోనా కారణంగా ఈ ఏడాది ఐపీఎల్ లోని రెండవ భాగం యూఏఈ వేదికగా జరిగిన విషయం తెలిసిందే. ఆ లీగ్ కోసం అక్కడికి వెళ్లిన పాండ్యా ఆ తర్వాత ఐసీసీ టీ20 ప్రపంచ కప్ కోసం అక్కడే ఉండిపోయాడు. ఇక ఈ టోర్నీ నుండి కూడా భారత జట్టు ముందే నిష్క్రమించడంతో ఆటగాళ్లు అందరూ తిరిగి ఇండియాకు…