కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్కు మంత్రి హరీష్రావు లేఖ. ఏపీ బదలాయించిన రూ.495 కోట్ల సీఎస్ఎస్ నిధులు తిరిగి ఇప్పించాలని లేఖ. ఇప్పటికే అనేక సార్లు లేఖలు రాసినా స్పందన లేదని.. ఇప్పటికైనా స్పందించి సీఎస్ఎస్ నిధులు తెలంగాణకు తిరిగి ఇప్పంచాలని హరీష్రావు పేర్కొన్నారు.