ఐపీఎల్ 2026లో భాగంగా ఎంఏ చిదంబరం స్టేడియంలో ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే), పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్) జట్లు తలపడనున్నాయి. పీబీకేఎస్పై విజయం సాధించి ఈ సీజన్లో బోణి కొట్టాలని సీఎస్కే చూస్తోంది. మార్చి 30న రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మొదటి మ్యాచ్లో చెన్నై ఎనిమిది వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఇప్పుడు సీఎస్కే ఆ ఓటమిని మరిచిపోయి.. తమ ప్రచారాన్ని సరికొత్తగా ప్రారంభించాలని లక్ష్యంగా ఉంది. మరోవైపు పంజాబ్ కింగ్స్ మార్చి 31న గుజరాత్ టైటాన్స్పై…