న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో జరిగిన తొక్కిసలాట తర్వాత భారతీయ రైల్వే కీలకమైన చర్యలు తీసుకోనుంది. దేశవ్యాప్తంగా 60 రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లలో శాశ్వత హోల్డింగ్ జోన్లను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
Mahakumbh 2025 : భారతదేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన ఆధ్యాత్మిక వేడుకల్లో మహా కుంభ మేళా ఒకటి. గంగా, యమునా, సరస్వతి నదుల సంగమ స్థలంలో జరిగే ఈ పుణ్య స్నానానికి కోట్లాది మంది భక్తులు తరలివస్తారు.