ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం దొనబండ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామంలోని క్వారీలలో ఉన్న నీటిగుంటలో పడి ఇద్దరు మహిళలు మృతి చెందారు. వారిద్దరు అక్కాచెల్లెళ్లని తెలిసింది.
కేరళలోని దక్షిణ జిల్లా కొల్లాంలోని పరవూర్లో మంగళవారం ఓ వ్యక్తి తన భార్య, కుమార్తెకు విషపూరిత పదార్థం ఇచ్చి, ఆపై వారి గొంతులను కోసి, ఆత్మహత్యకు ప్రయత్నించాడు. పూతక్కుళానికి చెందిన 46 ఏళ్ల శ్రీజు అనే నిందితుడు తన పెద్ద కుమారుడు శ్రీరాగ్ (17) ను గొంతు కోసి చంపడానికి ప్రయత్నించాడని, తరువాత అతని పొడిచి ఆత్మహత్యకు ప్రయత్నించాడని పరవూర్ పోలీసులు తెలిపారు. నేడు ఉదయం తండ్రి, కొడుకు ఇద్దరూ తమ ఇంట్లో విషమ పరిస్థితిలో కనిపించారని,…
యూపీలో గ్రేటర్ నోయిడాలోని గౌతమ్ బుద్ధ యూనివర్సిటీ క్యాంపస్లోని స్టాఫ్ క్వార్టర్స్ భవనంలోని వాటర్ ట్యాంక్ నుంచి ఒక మహిళ మృతదేహాన్ని సోమవారం వెలికితీయడంతో భయాందోళనలు నెలకొన్నాయి. ఆ మహిళ తన భర్త, అత్తతో కలిసి అక్కడే నివసించినట్లు ప్రాథమిక విచారణలో తేలింది.
Karnataka: కర్ణాటకలో దారుణం జరిగింది. భర్తతో గొడవ పడిన భార్య మూగవాడైన కన్నకొడుకుని మొసళ్లు ఉంటే నదిలో పారేసింది. ఈ ఘటన రాష్ట్రంలోని ఉత్తర కన్నడి జిల్లాలో జరిగింది.
పంజాబ్లోని గురుద్వారాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. గురుద్వారాలో సిక్కుల పవిత్ర గ్రంథమైన గురు గ్రంథ్ సాహిబ్ పేజీలను చింపేశాడనీ.. ఓ 19 ఏళ్ల యువకుడిని పట్టుకుని స్థానిక ప్రజలు శనివారం సాయత్రం తీవ్రంగా కొట్టారు. ఈ దాడిలో తీవ్ర గాయాలపాలైన ఆ యువకుడు మృతి చెందాడు.
మొబైల్ ఫోన్ వాడనివ్వట్లేదని తన అన్నను ఓ బాలిక హత్య చేసిన ఘటన ఛత్తీస్గఢ్లో చోటుచేసుకుంది. ఛత్తీస్గఢ్లోని ఖైరాఘర్-చుయిఖదాన్-గండాయ్ (కేసీజీ) జిల్లాలో 14 ఏళ్ల బాలిక మొబైల్ ఫోన్లో అబ్బాయిలతో మాట్లాడినందుకు తనను మందలించాడని తన అన్నయ్యను నరికి చంపినట్లు పోలీసులు శనివారం తెలిపారు.
Karnataka: కొడుకు చేసిన తప్పుకు తల్లి శిక్షకు గురైంది. కర్ణాటకలో ఓ యువకుడు తన ప్రియురాలితో పారిపోయాడు. దీంతో యువతి కుటుంబం 50 ఏళ్ల మహిళను స్తంభానికి కటేసి కొట్టారు.
Kerala: మైనర్ బాలికపై కన్నతండ్రి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ కేసును విచారించిన కేరళలోని ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టు అతడికి మూడు జీవిత ఖైదు శిక్షల్ని విధించింది.
నిందితుడిని వివాహం చేసుకోవడానికి నిరాకరించినందుకు 17 ఏళ్ల బాలికను మూడు రోజుల పాటు నిర్బంధంలో ఉంచి, అత్యాచారం చేసి హింసించాడు ఓ కిరాతకుడు. దీనితో పోలీసులు 22 ఏళ్ల నిందితుడిని అరెస్టు చేసి ఉత్తరప్రదేశ్ లోని లఖింపూర్ ఖేరీ లోని జైలుకు పంపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం., బాధితురాలిని వేధింపులకు గురిచేసి, నిందితుడు ఇనుప రాడ్ ను ఉపయోగించి ఆమె ముఖం మీద తన పేరు ‘అమాన్’ అని వ్రాసాడు. ఈ కేసులో మొదట్లో, తప్పుడు…
Tamil Nadu: తనకు జన్మనిచ్చి, కంటికి రెప్పలా చూసుకున్న తల్లిదండ్రుల పట్ల కొందరు కొడుకుల, కూతుళ్లు కర్కషంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా తమిళనాడులో ఓ వ్యక్తి ఆస్తి కోసం తన తండ్రిపై దారుణంగా దాడి చేశాడు.