Bangladesh : షేక్ హసీనా ప్రధాని పీఠం నుంచి గద్దె దిగిన తర్వాత, బంగ్లాదేశ్లోని యూనస్ ప్రభుత్వం ఆమెతో సంబంధం ఉన్న వ్యక్తులపై నిఘా పెట్టింది. ఏ మాత్రం అనుమానం ఉన్నా ఆ ప్రజలను అదుపులోకి తీసుకుంటున్నారు.
పార్లమెంట్లో గురువారం ఎంపీల మధ్య కొట్లాట జరిగింది. అయితే ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తోసేయడం కారణంగా బీజేపీ ఎంపీ గాయపడ్డారని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Delhi : ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు నకిలీ మసాలాలు తయారు చేస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు. ఈ ముఠాలో రెండు మసాలా దినుసుల తయారీ ఫ్యాక్టరీల నుంచి ఆహార పదార్థాలు, నిషేధిత వస్తువులు, సిట్రిక్ యాసిడ్తో నకిలీ మసాలాలు తయారు చేస్తున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.
అత్యాశ అన్ని అనర్ధాలకి మూలం అని తెలిసి కూడా మనిషి కొన్నిసార్లు తన ఆలోచన శక్తిని కోల్పోతుంటాడు. ఎక్కడైనా ఒక రూపాయి లాభం వస్తుంది అంటే చాలు.. ఆ విషయం చెప్పింది తెలిసిన వాళ్ళ లేదా తెలియని వాళ్ళ అని ఆలోచించరు. రెండు మాటలు మంచిగా మాట్లాడితే చాలు అపరిచితులని అమాయకంగా నమ్ముతారు. ఆ నమ్మించినవాడు చివరికి నట్టేట ముంచిపోతాడు.
యూపీలోని లఖింపూర్ ఖేరి ఘటనకు కారణమైన కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిశ్ మిశ్రా ఈరోజు క్రైమ్ బ్రాంచ్ ముందు హాజరయ్యారు. సుప్రీం కోర్టు ఆదేశాలతో పోలీసులు ఆశిశ్ మిశ్రాకు నోటీసులు జారీ చేసింది. దీంతో ఆయన ఈరోజు క్రైమ్ బ్రాంచ్ ముందు హాజరయ్యారు. ప్రస్తుతం పోలీసులు ఆశిశ్ మిశ్రాను విచారణ చేస్తున్నారు. లఖింపూర్లో కేంద్రం తీసుకొచ్చిన రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఈనెల 3 తేదీన నిరసనలు చేస్తున్నారు. ఆ సమయంలో కేంద్ర మంత్రి…