బాలీవుడ్ స్టార్ హీరోయిన్గా ఒక ఉపు ఊపిన వారిలో కరీనా కపూర్ ఒకరు. తన నటన అందంతో దాదాపు అందరు హీరోలతో పని చేసిన ఈ హాట్ బ్యూటీ మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇక గత మూడు దశాబ్దాలుగా ఎన్నో విజయవంతమైన సినిమాలతో ఇండస్ట్రీని ఏలుతున్న కరీనా గతేడాది ‘క్రూ’, ‘సింగమ్ అగైన్’ సినిమాలతో ప్రేక్షకుల్ని పలకరించింది. ప్రజంట్ మంచి కంటెంట్ ఉన్న కథలను ఎంచుకుంటూ వరుస చిత్రాలు, సిరీస్లో నటిస్తోంది. అయితే తాజాగా ఈ అమ్మడు…
సార్వత్రిక ఎన్నికల వేళ దేశంలో గత కొన్ని రోజులుగా దేశంలో బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. ఇటీవల దేశవ్యాప్తంగా 13 ఎయిర్పోర్టులకు తెలిసిందే. ప్రముఖ పాఠశాలలు, విమానాశ్రయాలు, కార్యాలయాలకు కూడా ఈ విధమైన హెచ్చరికలు వచ్చాయి.
బాలీవుడ్ నటీమణులు కరీనా కపూర్, టబు, కృతిసనన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘క్రూ’. మార్చి 29న ప్రపంచవ్యాప్తంగా సినిమా థియేటర్లలో విడుదలైన ఈ సినిమాను హీస్ట్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కించారు. ‘రాజేష్ కృష్ణన్’ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో ముగ్గురు బాలీవుడ్ అగ్రతారలు ఎయిర్హోస్టెస్లుగా నటించారు. హీరోయిన్స్ వారి అందం, అభినయంతో ప్రేక్షకులను అబ్బురపరిచేలా చేశారనే చెప్పాలి. Also Read: Baahubali: బాహుబలి ఫ్యాన్స్ కి పిచ్చెక్కించే అప్డేట్.. ఈ చిత్రం భారతదేశంలో…
విమానంలో ప్రయాణం చేస్తున్న ఓ మహిళను సిబ్బంది సీటుకు కట్టేసి ఉంచిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. టెక్సాస్ నుంచి నార్త్ కరోలీనాకు విమానం బయలుదేరగా, అందులోని ఓ మహిళా ప్రయాణికురాలు గందరగోళం సృష్టించింది. తనను కిందకు దించాలని గొడవచేసింది. అప్పటికే విమానం బయలుదేరాల్సిన సమయం కంటే గంట ఆలస్యం కావడంతో గమ్యస్థానం చేరిన తరువాతే దించుటామని సిబ్బంది తెలిపారు. Read: షాహిద్ సరికొత్త అవతారం… ఓటీటీ స్మార్ట్ స్క్రీన్ మీదకి బాలీవుడ్ స్మార్ట్…