కేజీఎఫ్ సిరీస్ తో బిగ్గెస్ట్ హిట్స్ అందుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్ గత ఏడాది సలార్ సినిమాతో బిగ్గెస్ట్ పాన్ ఇండియా హిట్ ను అందుకున్నాడు.ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఆ మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాయి. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్తో “సలార్ 2 : శౌర్యంగ పర్వం”సినిమాను తెరకెక్కిస్తున్నాడు. అయితే ఈ సినిమా తరువాత ప్రశాంత్ నీల్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్తో సినిమా చేస్తున్న విషయం…
ప్రైవేట్ ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసేవాళ్లకి పలు అనుమానాలు, భయాలు ఉంటాయి. శాలరీ ఎక్కువ అడిగితే మా దగ్గర ‘అంతలేదు’ అంటారేమోనని, ‘ఫోన్ చేస్తాం’ అని చెప్పి పంపిస్తారేమోనని అనుకుంటారు. అసలు అవకాశమే ఇవ్వరేమోనని ఆందోళన చెందుతారు. ఆల్రెడీ వేరే చోట ఉద్యోగం చేసేవాళ్లు మరో సంస్థలో ఇంటర్వ్యూకి వెళ్లినప్పుడు ఎక్స్పెక్టెడ్ శాలరీని ప్రస్తుత వేతనం కన్నా ఐదు వేలో, పది వేలో పెంచి చెప్పటానికి జంకరు. ఎందుకంటే కొత్తోళ్లు ఛాన్స్ ఇవ్వకపోయినా చేతిలో ఉద్యోగం ఉంది…