Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Covishield

Covishield News

    • చిత్తూరు జిల్లాలో నిర్ల‌క్ష్యంః కోవీషీల్డ్ తీసుకున్న‌వారికి కోవాగ్జిన్‌…
      #Top Story

      చిత్తూరు జిల్లాలో నిర్ల‌క్ష్యంః కోవీషీల్డ్ తీసుకున్న‌వారికి కోవాగ్జిన్‌…

      చిత్తూరు జిల్లాలో వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మాన్ని వేగంగా అమ‌లు చేస్తున్నారు.  క‌రోనా మ‌హమ్మారి స‌మ‌యంలో ఈ జిల్లాలో కేసులు అత్య‌ధికంగా న‌మోద‌య్యాయి.  ఈ జిల్లా నుంచే మ‌ర‌ణాలు కూడా అధికంగా సంభ‌వించాయి.  ఇక ఇదిలా ఉంటే, జిల్లాలోని గుడియానంప‌ల్లిలో వైద్య‌సిబ్బంది నిర్ల‌క్ష్యం కార‌ణంగా 31 మంది ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డుతున్నారు.   Read: చిత్రసీమలో యోగసాధన! ఆ గ్రామంలో తొలిడోస్‌గా కోవీషీల్డ్ తీసుకున్న వారికి మెగా డ్రైవ్‌లో భాగంగా రెండో డోస్‌గా కోవాగ్జిన్ ఇచ్చారు.  ఏఎన్ఎం తప్పిదం కార‌ణంగా…
    • ఒకే మ‌హిళ‌కు 5 నిమిషాల వ్య‌వ‌ధిలో… రెండు వ్యాక్సిన్లు…
      #Top Story

      ఒకే మ‌హిళ‌కు 5 నిమిషాల వ్య‌వ‌ధిలో… రెండు వ్యాక్సిన్లు…

      క‌రోనా మ‌హమ్మారికి చెక్ పెట్టేందుకు వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకోచ్చిన సంగ‌తి తెలిసిందే.  వ్యాక్సినేష‌న్‌ను వేగవంతం చేయ‌డంతో క‌రోనా కేసులు క్ర‌మంగా త‌గ్గుముఖం ప‌డుతున్నాయి.  ఇక ఇదిలా ఉంటే, బీహార్‌లోని ఓ మ‌హిళ‌కు అనుకోకుండా ఐదు నిమిషాల వ్య‌వ‌ధిలో కోవాగ్జిన్‌, కోవీషీల్డ్ వ్యాక్సిన్‌ల‌ను ఇచ్చారు.  వెంట‌నే త‌ప్పు తెలుసుకొని, మ‌హిళ‌ను అబ్జ‌ర్వేష‌న్ సెంట‌ర్‌కు త‌ర‌లించారు.  ప్ర‌స్తుతం ఆమె ఆరోగ్యం నిల‌క‌డ‌గానే ఉంద‌ని వైద్యులు చెబుతున్నారు.  పాట్నాలోని పుపున్ బ్లాక్ టౌన్‌కు చెందిన సునీలా దేవి అనే మ‌హిళ వ్యాక్సినేష‌న్…
    • రెండు డోసుల మ‌ధ్య గ్యాప్‌పై కేంద్రం క్లారిటీ..
      #జాతీయం

      రెండు డోసుల మ‌ధ్య గ్యాప్‌పై కేంద్రం క్లారిటీ..

      క‌రోనా మ‌హ‌మ్మారిని క‌ట్ట‌డి చేయ‌డం కోసం దేవ‌శ్యాప్తంగా వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం రోజురోజుకూ వేగం పుంజుకుంటుంది.. అయితే, క‌రోనా ఫ‌స్ట్ డోస్‌.. సెకండ్ డోస్‌కు మ‌ధ్య ఉండాల్సిన గ్యాప్‌పై ర‌క‌ర‌కాల క‌థ‌నాలు వ‌స్తున్నాయి.. వైద్య నిపుణులకు కూడా ఎవ‌రి అభిప్రాయాలు వారికి ఉన్నాయి.. ఈ స‌మ‌యంలో.. కొంద‌రికి ఆందోళ‌న‌కు కూడా క‌లుగుతోంది.. దీంతో.. కరోనా డోసుల మధ్య నిడివి గురించి క్లారిటీ ఇచ్చింది కేంద్ర ప్ర‌భుత్వం.. రెండు డోసుల మ‌ధ్య గ్యాప్ గురించి ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని…
    • ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో వ్యాక్సిన్‌ ధరలపై కేంద్రం నిర్ణయం.. కొత్త ధరలు ఇవే..
      #జాతీయం

      ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో వ్యాక్సిన్‌ ధరలపై కేంద్రం నిర్ణయం.. కొత్త ధరలు ఇవే..

      అందరికీ ఉచితంగా వ్యాక్సిన్‌ ఇస్తామని ప్రకటించారు ప్రధాని నరేంద్ర మోడీ.. సోమవారం జాతినుద్దేశించి ప్రసంగించిన ఆయన.. వ్యాక్సిన్లను కేంద్రమే కొనుగోలు చేసి రాష్ట్రాలకు సరఫరా చేస్తోందని.. 75 శాతం వ్యాక్సిన్లు అన్ని రాష్ట్రాలకు సరఫరా చేస్తామని.. మిగతా 25 శాతం వ్యాక్సిన్లు ప్రైవేట్ ఆస్పత్రులకు ఇవ్వనున్నట్టు వెల్లడించారు.. ప్రైవేటు ఆసుపత్రులకు రూ. 150 కంటే ఎక్కువ సేవా ఛార్జీగా వసూలు చేయడానికి అనుమతించవద్దని కేంద్రం.. రాష్ట్రాలను కోరింది. ప్రైవేటు ఆస్పత్రులను క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని రాష్ట్ర ప్రభుత్వాలను…
    • మిక్సింగ్ వ్యాక్సినేష‌న్‌..!  క‌్లారిటీ ఇచ్చిన కేంద్రం
      #జాతీయం

      మిక్సింగ్ వ్యాక్సినేష‌న్‌..! క‌్లారిటీ ఇచ్చిన కేంద్రం

      ఇప్పుడు రెండింటిపైనే ప్ర‌ధాన చ‌ర్చ‌.. ఒక‌టి ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తోన్న క‌రోనా వైర‌స్ అయితే.. మ‌రోటి.. దానికి చెక్ పెట్టే వ్యాక్సినేష‌న్‌… ఇప్ప‌టి వ‌ర‌కు అందుబాటులో ఉన్న వ్యాక్సిన్ల ప్ర‌కారం.. నిర్ణీత కాల వ్య‌వ‌ధిలో ఒక్కొక్క‌రు రెండు డోసులు తీసుకోవాలి.. అయితే, ఇప్పుడు ప‌రిస్థితి కొంత గంద‌ర‌గోళంగా త‌యారైంది.. ఫ‌స్ట్ డోస్‌గా కొవాగ్జిన్ తీసుకున్న చోట‌.. ఇప్పుడు కొవిషీల్డ్ టీకా అందుబాటులో ఉంది.. దీంతో.. ఫ‌స్ట్‌డోస్ అది వేసి.. సెకండ్ డోస్ ఇది వేస్తే ఎలా ఉంటుంది? అస‌లు…
    • వ్యాక్సిన్ కొనుగోలుకు ఏపీ ప్ర‌భుత్వం ఆర్డ‌ర్లు..
      #ఆంధ్రప్రదేశ్

      వ్యాక్సిన్ కొనుగోలుకు ఏపీ ప్ర‌భుత్వం ఆర్డ‌ర్లు..

      క‌రోనా క‌ట్ట‌డికి వ్యాక్సినేష‌న్ ఒక్క‌టే మార్గ‌మ‌ని చెబుతున్నారు వైద్య నిపుణులు.. దీంతో.. అంతా వ్యాక్సినేష‌న్‌పై ప‌డిపోయారు.. కేంద్రం నుంచి వ‌చ్చే వ్యాక్సిన్ల‌తో పాటు.. రాష్ట్రాలు కూడా గ్లోబ‌ల్ టెండ‌ర్ల ద్వారా వ్యాక్సిన్లు కొనుగోలుచేస్తున్న సంగ‌తి తెలిసిందే… ఇక‌, ఏపీ ప్ర‌భుత్వం వ్యాక్సిన్ కొనుగోలుకు ఆర్డ‌ర్లు ఇచ్చింది.. 11,45, 540 కోవిషీల్డ్ డోసులకు గాను రూ.36,08,45,100 చెల్లించింది.. కోవిషీల్డ్ ఒక డోస్ ధ‌ర రూ 300 కాగా.. దానికి 5 శాతం ట్యాక్స్ క‌లుపుకుని రూ.315గా అవుతుంది.. ఇక‌,…
    • వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్ భారత్‌లోనే త‌క్కువ‌..! స్ప‌ష్టం చేసిన నివేదిక‌
      #జాతీయం

      వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్ భారత్‌లోనే త‌క్కువ‌..! స్ప‌ష్టం చేసిన నివేదిక‌

      క‌రోనాను క‌ట్ట‌డి చేయ‌డానికి ఉన్న ఏకైక మార్గం వ్యాక్సినేష‌న్‌.. ఇప్పుడు ప్ర‌జ‌ల్లో వ్యాక్సిన్‌పై అవ‌గాహ‌న పెరిగినా.. వ్యాక్సిన్లు అందుబాటులోకి వ‌చ్చిన మొద‌ట్లో.. ఆది తీసుకోవ‌డానికి వెనుక‌డుగు వేసిన‌వారు ఎంద‌రో.. ఇప్ప‌టికీ చాలా మందిలో వ్యాక్సిన్ భ‌యం లేక‌పోలేదు. దీనికి ప్ర‌ధాన కార‌ణం.. వ్యాక్సిన్‌తో సైడ్ ఎఫెక్ట్స్ వ‌స్తున్నాయి.. మ‌ళ్లీ కోవిడ్ బారిన ప‌డుతున్నారు.. వ్యాక్సినేష‌న్ త‌ర్వాత కొంద‌రు ప్రాణాలే కోల్పోయారు.. ఇలా అనేక వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేశాయి.. అయితే, భార‌త్‌లో వ్యాక్సిన్ల‌తో వ‌చ్చే సైడ్ ఎఫెక్ట్స్…
    • ఏపీకి వ్యాక్సిన్ వ‌చ్చేస్తోంది…
      #ఆంధ్రప్రదేశ్

      ఏపీకి వ్యాక్సిన్ వ‌చ్చేస్తోంది…

      క‌రోనా వ్యాక్సిన్ నిల్వ‌లు జీరోకు చేరుకోవ‌డంతో.. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వ్యాక్సినేష‌న్ ఆగిపోయిన ప‌రిస్థితి.. అయితే, ఏపీకి గుడ్ న్యూస్ చెప్పింది కేంద్ర ప్ర‌భుత్వం.. త‌మ‌కు వ్యాక్సిన్ కావాలంటూ ఏపీ స‌ర్కార్ చేసిన విజ్ఞ‌ప్తికి స్పందించిన కేంద్రం.. 5 ల‌క్ష‌ల డోసుల వ్యాక్సిన్‌ను ఏపీకి పంప‌నుంది.. రేపు రాష్ట్రానికి రానున్నాయి 5 లక్షల కరోనా వ్యాక్సిన్ డోసులు.. ఫుణెలోని సీరం ఇనిస్టిట్యూట్ నుంచి శ‌నివారం ఏపీకి చేరుకోనున్నాయి కోవిషీల్డ్ టీకా డోసులు.. మొద‌ట గన్నవరంలోని రాష్ట్ర టీకా నిల్వ కేంద్రానికి…
    ←1234

తాజావార్తలు

  • Kakatiya University: కాలేజీలో సీనియర్ల వేధింపులు.. దొంగతనం చేశావని చేసిన అవమానం.. చివరకు యువతి..

  • Chana Dal Payasam: అమ్మమ్మల నాటి ఆరోగ్య రహస్యం.. పంచదార లేకుండా సింపుల్‌గా చేసుకొనే హెల్దీ పాయసం

  • Tragedy : హైదరాబాద్‌లో షాకింగ్ ఘటన.. ప్రేమోన్మాది దాడి.. యువతి మృతి..!

  • Saggubiyyam Payasam: పంచదార అక్కర్లేదు.. ఎండలకి చలవ చేసే ‘హెల్దీ’ పాయసం ఇలా సింపుల్‌గా చేసుకోండి!

  • HAWALA MONEY: కారంపొడి చల్లి.. కత్తులతో బెదిరించి.. రూ. కోటితో జంప్

ట్రెండింగ్‌

  • Pomegranate Benefits: ప్రతిరోజూ ఒక దానిమ్మ పండు.. మీ శరీరానికి కలిగే అద్భుత ప్రయోజనాలు

  • Swaasa : మీ దగ్గు విని వ్యాధిని చెప్పేస్తుంది.! ఈ కొత్త AI టెక్నాలజీ గురించి తెలుసా.?

  • Ugadi Special : ఉగాది నాడు మనం వేప, బెల్లం ఎందుకు తింటామో మీకు తెలుసా?

  • Health Tips : బెండకాయతో కలిపి వీటిని అస్సలు తినకండి.. ఆరోగ్యానికి ప్రమాదకరం..!

  • Summer Tips : 40°+ ఎండలో కూల్‌గా ఉండాలంటే.. ఈ సమ్మర్ సీక్రెట్స్ ట్రై చేయండి..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions