Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Covid 19 Cases 2

Covid 19 Cases 2 News

    • జేఈఈ అడ్వాన్స్‌డ్ ప‌రీక్ష‌ వాయిదా.. అదే కార‌ణం..
      #జాతీయం

      జేఈఈ అడ్వాన్స్‌డ్ ప‌రీక్ష‌ వాయిదా.. అదే కార‌ణం..

      క‌రోనా సెకండ్ వేవ్ క‌ల్లోలంతో వివిధ రాష్ట్రాల‌తో పాటు దేశ‌వ్యాప్తంగా నిర్వ‌హించాల్సిన కామ‌న్ టెస్టులు, ఇత‌ర ప‌రీక్ష‌లు కూడా వాయిదా ప‌డ్డాయి.. ఇప్ప‌టికీ క‌రోనా ఉధృతి కొన‌సాగుతూనే ఉంది.. దీంతో.. ఐఐటీల్లో ప్ర‌వేశాల కోసం నిర్వ‌హించే జేఈఈ అడ్వాన్స్‌డ్ ప‌రీక్ష వాయిదా ప‌డ్డాయి. ఈ మేర‌కు ఐఐటీ ఖ‌ర‌గ్‌పూర్ ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.. షెడ్యూల్ ప్ర‌కారం జులై 3వ తేదీన జేఈఈ అడ్వాన్స్‌డ్ ప‌రీక్ష జ‌ర‌గాల్సి ఉండ‌గా.. కోవిడ్ క‌ల్లోలం కొన‌సాగుతున్నందున‌.. ప్ర‌స్తుతం నిర్వ‌హించ‌లేక‌పోతున్నామ‌ని వెల్ల‌డించింది..…
    • మ‌హారాష్ట్రలో 90 వేలు దాటిన కోవిడ్ మృతులు
      #జాతీయం

      మ‌హారాష్ట్రలో 90 వేలు దాటిన కోవిడ్ మృతులు

      మహారాష్ట్రలో క‌రోనా బారిన‌ప‌డి మృతిచెందిన‌వారి సంఖ్య 90 వేల‌ను దాటేసింది.. ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం విడుద‌ల చేసిన తాజా క‌రోనా బులెటిన్ ప్ర‌కారం.. గ‌త 24 గంటల్లో కొత్తగా 24,136 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా.. 601 మంది క‌రోనాతో ప్రాణాలు విడిచారు.. ఇదే స‌మ‌యంలో.. 36,176 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. ప్రస్తుతం రాష్ట్రంలో 3,14,368 యాక్టివ్‌ కేసులు ఉన్న‌ట్టు బులెటిన్‌లో పేర్కొంది ప్ర‌భుత్వం.. ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనాబారిన‌ప‌డి మృతిచెందిన‌వారి సంఖ్య 90,349కు చేర‌గా.. కోలుకున్న‌వారి సంఖ్య…
    • క‌ర్ణాట‌క‌లో లాక్‌డౌన్ మ‌ళ్లీ పొడిగింపు
      #జాతీయం

      క‌ర్ణాట‌క‌లో లాక్‌డౌన్ మ‌ళ్లీ పొడిగింపు

      క‌రోనా క‌ట్ట‌డి కోసం విధించిన లాక్‌డౌన్‌ను మ‌రోసారి పొడిగించింది కర్ణాటక ప్ర‌భుత్వం.. ప్రస్తుత లాక్‌డౌన్‌ గడువు ఈనెల 24తో ముగియ‌నుండ‌గా.. జూన్‌ 7వ తేదీ వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్లు ఆ రాష్ట్ర సీఎం యడ్యూరప్ప ప్ర‌క‌టించారు.. రాష్ట్రంలో, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కోవిడ్ కేసులు వ్యాపించిన నేపథ్యంలో మరో 14 రోజులు లాక్‌డౌన్ పొడిగించిన‌ట్టు వెల్ల‌డించారు. మంత్రులు, అధికారులతో సుదీర్ఘ సమావేశం నిర్వహించిన సీఎం.. ఆ త‌ర్వాత లాక్‌డౌన్‌పై ప్ర‌క‌ట‌న చేశారు.. ఈ స‌మ‌యంలో ఉదయం 6…
    • బిగ్​బాస్​ సెట్​ సీజ్
      #సినిమా న్యూస్

      బిగ్​బాస్​ సెట్​ సీజ్

      మలయాళ మెగాస్టార్​ మోహన్​లాల్​ హోస్ట్ గా వ్యవహరిస్తున్న మలయాళ బిగ్​బాస్ సీజన్​ 3 ​షూటింగ్​ను తమిళనాడు పోలీసు అధికారులు నిలిపివేశారు. చెన్నైలోని ఈవీపీ ఫిల్మ్​సిటీలో ఈ షో కోసం వేసిన షూటింగ్​ సెట్​ను సీజ్​ చేశారు. కరోనా ఆంక్షలు ఉల్లంఘించి చిత్రీకరణ జరిపించారు. కాగా, బిగ్ బాస్ హౌస్ లో పనిచేసే వారిలో మొత్తం 6 మందికి కరోనా సోకింది. అయినా కూడా నిర్వాహకులు షోని నిలిపివేయకుండా రహస్యంగా కంటిన్యూ చేశారు. ఈ సమాచారం బయటకు రావడంతో…
    • గ్రామాల్లో కోవిడ్ క‌ల్లోలం.. కేంద్రం కొత్త మార్గ‌ద‌ర్శ‌కాలు
      #Top Story

      గ్రామాల్లో కోవిడ్ క‌ల్లోలం.. కేంద్రం కొత్త మార్గ‌ద‌ర్శ‌కాలు

      క‌రోనా వైర‌స్ ఆదిలో మెజార్టీ కేసులు సిటీలు, ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో వెలుగు చూడ‌గా… సెకండ్‌వేవ్‌లో ప‌రిస్థితి పూర్తి భిన్నంగా ఉంది… న‌గ‌రాలు, ప‌ట్ట‌ణాల కంటే గ్రామీణ ప్రాంతాల్లోనే అధిక సంఖ్య‌లో కోవిడ్ కేసులు వెలుగు చూడ‌డం స‌వాల్‌గా మారిపోయింది.. అయితే, దీనిని తీవ్రంగా ప‌రిగ‌ణించిన కేంద్ర ప్ర‌భుత్వం.. గ్రామీణ ప్రాంతాల్లో క‌రోనా కట్టడికి కొత్త మార్గదర్శకాలు విడుద‌ల చేసింది.. దేశంలో గ్రామీణ ప్రాంతాలలో వేగంగా క‌రోనా విస్త‌రిస్తోండ‌గా.. వైద్య సదుపాయాల కొరతతో గ్రామీణ ప్రాంతాల ప్రజలు అల్లాడిపోతున్నారు..…
    • క‌ర్ణాట‌క‌లో క‌రోనా విల‌యం.. పాజిటివ్ కేసుల కొత్త రికార్డు
      #జాతీయం

      క‌ర్ణాట‌క‌లో క‌రోనా విల‌యం.. పాజిటివ్ కేసుల కొత్త రికార్డు

      క‌ర్ణాక‌ట‌పై క‌రోనా సెకండ్ వేవ్ పంజా విసురుతోంది.. పాజిటివ్ కేసులు రికార్డు స్థాయిలో న‌మోదు అయ్యాయి.. ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం విడుద‌ల చేసిన తాజా క‌రోనా బులెటిన్ ప్ర‌కారం.. గత 24 గంటల్లో 23,558 కొత్త కేసులను నమోదు అయ్యాయి.. క‌ర్ణాట‌క‌లో ఒకేరోజు ఇంత భారీస్థాయిలో కొత్త కేసులు వెలుగు చూడ‌డం ఇదే తొలిసారి.. కోవిడ్ బారిన ప‌డి 116 మంది మృతిచెంద‌గా.. ఇదే స‌మ‌యంలో 6,412 మంది కోవిడ్ నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. దీంతో.. పాజిటివ్…
    ←123

తాజావార్తలు

  • Pomegranate Benefits: ప్రతిరోజూ ఒక దానిమ్మ పండు.. మీ శరీరానికి కలిగే అద్భుత ప్రయోజనాలు

  • Chiranjeevi: చిరంజీవి కూతురుగా ఆ హీరోయిన్‌?

  • Supreme Court: చనిపోయినోళ్ల బ్యాంక్ వివరాలు బిడ్డలకు ఎందుకు చెప్పకూడదు.. కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు

  • Congress: కేరళ ఎన్నికల నగారా.. 55 మందితో కాంగ్రెస్ తొలి జాబితా విడుదల!

  • Story Board: యుద్ధం విషయంలో ట్రంప్ కు వెనకడుగు తప్పదా..?

ట్రెండింగ్‌

  • Swaasa : మీ దగ్గు విని వ్యాధిని చెప్పేస్తుంది.! ఈ కొత్త AI టెక్నాలజీ గురించి తెలుసా.?

  • Ugadi Special : ఉగాది నాడు మనం వేప, బెల్లం ఎందుకు తింటామో మీకు తెలుసా?

  • Health Tips : బెండకాయతో కలిపి వీటిని అస్సలు తినకండి.. ఆరోగ్యానికి ప్రమాదకరం..!

  • Summer Tips : 40°+ ఎండలో కూల్‌గా ఉండాలంటే.. ఈ సమ్మర్ సీక్రెట్స్ ట్రై చేయండి..!

  • Viral News: నిమ్మకాయ జ్యూస్‌కి ‘గ్యాస్ ఛార్జ్‌’.. షాకైన కస్టమర్లు!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions