Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Corona Virus

Corona Virus News

    • ఒక్క సెకనులో కరోనా నిర్ధారణ పరీక్షా… త్వరలో అందుబాటులోకి.. 
      #Top Story

      ఒక్క సెకనులో కరోనా నిర్ధారణ పరీక్షా… త్వరలో అందుబాటులోకి.. 

      కరోనా మహమ్మారి మొదటి దశలో ఉండగా నిర్ధారణ పరీక్షల ఫలితాలు రావడానికి రోజుల తరబడి సమయం పట్టేది.  ఆ తరువాత వేగవంతంగా నిర్ధారణ చేసే కిట్ లు అందుబాటులోకి వచ్చాయి.  దీంతో సమయం అగ్గిపోయింది.  గంటల వ్యవధిలోనే ఫలితాలు వస్తున్నాయి.  అయితే, ఖచ్చితంగా నిర్ధారణ జరగాలి అంటే ఆర్టిపీసీఆర్ టెస్టులు చేయాలి.  దీనికి ఎక్కువ ఖర్చు, సమయం పడుతుంది.  దీంతో  మిచిగాన్ కు చెందిన శాస్త్రవేత్తలు తక్కువ సమయంలో, తక్కువ ఖర్చుతో ఖచ్చితమైన నిర్ధారణ వచ్చే కిట్లను తయారు చేశారు.  లాలాజలంతో…
    • కరోనా కాటుకు మరో యూపీ మంత్రి మృతి… 
      #Top Story

      కరోనా కాటుకు మరో యూపీ మంత్రి మృతి… 

      ఉత్తర ప్రదేశ్ లో కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి.  నగరాల నుంచి గ్రామాల వరకు కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.  సామాన్యుల నుంచి రాజకీయ ప్రముఖుల వరకు కరోనా సోకుతున్నది.  తాజాగా కరోనాతో యూపీ మంత్రి విజయ్ కశ్యప్ కన్నుమూశారు. కొన్నిరోజుల క్రితం ఆయనకు కరోనా సోకింది.  దీంతో ఆయనను గురుగ్రామ్ లోని మేదాంత ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.  మేదాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం అర్ధరాత్రి మృతి చెందారు.  ముజఫర్ జిల్లాలోని చార్తవాల్…
    • తిరుమలలో భారీగా తగ్గిన రద్దీ… నాలుగు వేల లోపే దర్శనాలు… 
      #Top Story

      తిరుమలలో భారీగా తగ్గిన రద్దీ… నాలుగు వేల లోపే దర్శనాలు… 

      నిత్యకల్యాణం, పచ్చతోరణంగా భాసిల్లే తిరుమల కొండ ఇప్పుడు భక్తులు లేక వెలవెలబోతున్నది.  కరోనా కారణంగా తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య భారీగా తగ్గిపోయింది.  వేసవిలో తిరుమల శ్రీవారిని నిత్యం వేలాది మంది దర్శించుకునేవారు.  కానీ, కరోనా మహమ్మారి దెబ్బకు లాక్ డౌన్, కర్ఫ్యూలు విధించడంతో ప్రజలు ఇళ్లను వదిలి బయటకు రావడం లేదు.  బయటకు వస్తే తిరిగి ఇంటికి వెళ్లే వరకు తెలియని భయమే.  పైగా ఏపీలో కర్ఫ్యూ సడలింపులు సమయం కేవలం 6 గంటలే కావడంతో ఇబ్బందులు…
    • కిడ్నీలపై కోవిడ్ ప్రభావం…జాగ్రత్తలు తీసుకోకుంటే…
      #Top Story

      కిడ్నీలపై కోవిడ్ ప్రభావం…జాగ్రత్తలు తీసుకోకుంటే…

      కరోనా మహమ్మారి శరీరంలోని అన్ని అవయవాలపై ప్రభావం చూపుతున్నది.  ముఖ్యంగా ఊపిరితిత్తులపై దీని ప్రభావం అధికంగా కనిపిస్తుంది.  శ్వాసకోశ ఇబ్బందులు ఉన్న వ్యక్తులపై ఈ వైరస్ ప్రభావం అధికంగా కనిపిస్తుంది.  ఇక ఊపిరి తిత్తుల తరువాత దీని ప్రభావం కిడ్నీలపై అధికంగా కనిపిస్తోంది.  కిడ్నీల జబ్బులతో బాధపడేవారు కరోనా సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.  లేదంటే కిడ్నీలు దెబ్బతింటాయని, ఫలితంగా మరణాలు సంభవించే అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.  కరోనా బారిన పడిన సమయంలో ఏవైనా చిన్న…
    • అ పదానికి చోటివ్వరాదు: నటి ఆండ్రియా
      #సినిమా న్యూస్

      అ పదానికి చోటివ్వరాదు: నటి ఆండ్రియా

      గాయనిగా కెరీర్ ప్రారంభించిన ఆండ్రియా ఆ తర్వాత నటిగా మారిన సంగతి తెలిసిందే. ‘యుగానికి ఒక్కడు’ ‘తడాఖా’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. కాగా ఇటీవలే ఆండ్రియాకు కరోనా సోకింది. రెండు వారాల తరువాత ఆమె కోలుకున్నారు. అయితే కరోనా బారినపడే వారికి ఆమె కొన్ని సూచనలు చేస్తున్నారు. కరోనా అనే భయం మనస్సులో నాటుకుపోతే మరింతగా కుంగదీస్తున్నారు. భయం అనే పదానికి చోటివ్వరాదని ఆమె సూచించారు. కరోనా వైరస్‌ గురించి వచ్చే నెగిటివ్‌ వార్తలను…
    • గాలి ద్వారా కరోనా…నిజమే అంటున్న పరిశోధకులు…
      #Top Story

      గాలి ద్వారా కరోనా…నిజమే అంటున్న పరిశోధకులు…

      కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి.  కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతుండటంతో ప్రజలు బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు.  ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతూనే ఉన్నది.  గత కొన్ని రోజులుగా గాలి ద్వారా కరోనా వ్యాప్తి చెందుతుందనే వదంతులు వ్యాపిస్తున్నాయి.  దీనిపై పరిశోధకులు లోతైన పరిశోధనలు చేశారు.  ఈ పరిశోధనలో షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి.  గాలి ద్వారా కరోనా వ్యాప్తి నిజమే అని పరిశోధకులు చెప్తున్నారు.  ఈ విషయాన్ని సెంటర్ ఫర్ డిసీజ్…
    • రాయలసీమలోని ఆ జిల్లాలో లాక్ డౌన్.. నిర్మానుష్యంగా మారిన రహదారులు 
      #అనంతపురం

      రాయలసీమలోని ఆ జిల్లాలో లాక్ డౌన్.. నిర్మానుష్యంగా మారిన రహదారులు 

      ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నాయి.  కేసుల సంఖ్య తో పాటుగా పాజిటివిటి రేటు కూడా పెరుగుతున్నది.  దీంతో ఏపీలో ప్రస్తుతం ఉదయం, రాత్రి కర్ఫ్యూ అమలు చేస్తున్నారు.  మధ్యాహ్నం 12 గంటల వరకు కర్ఫ్యూ సడలింపులు ఇచ్చి 18 గంటలపాటు కర్ఫ్యూ అమలు చేస్తున్నారు.  కరోనా కేసులు తగ్గక పోవడంతో కొన్ని ప్రాంతాల్లో పూర్తిస్థాయి లాక్ డౌన్ అమలు చేస్తున్నారు.  రాయలసీమలోని అనంతపురం జిల్లాలో ఈరోజు పూర్తిస్థాయి లాక్ డౌన్ అమలు చేస్తున్నారు.  ఈరోజు…
    • కళతప్పిన అక్షయ తృతీయ 
      #ఆంధ్రప్రదేశ్

      కళతప్పిన అక్షయ తృతీయ 

      దేశంలో క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తుండ‌టంతో దాదాపుగా 15 రాష్ట్రాల్లో లాక్‌డౌన్ ఆంక్ష‌లు అమ‌లు చేస్తున్నారు. దీంతో ప్ర‌జ‌లు ఇళ్ల‌కే ప‌రిమితం అయ్యారు.  ప్ర‌తి ఏడాది అక్ష‌య తృతీయ రోజున గోల్డ్ షాపులు వినియోగ‌దారుల‌తో క‌ళ‌క‌ళ‌లాడేవి.  కానీ, ఈ ఏడాది గోల్డ్ షాపులు క‌రోనా కార‌ణంగా వెల‌వెల‌బోతున్నాయి.  తెలంగాణ‌లో ఉద‌యం ప‌ది గంట‌ల వ‌ర‌కే షాపుల‌కు అనుమ‌తి ఉండ‌టం, అటు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మ‌ద్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కే షాపులు తెరిచి ఉండ‌టంతో వినియోగ దారులు పెద్ద‌గా కొనుగోలు చేసేందుకు…
    • భార‌త్ లో క‌రోనా కేసుల‌పై డాక్ట‌ర్ ఫౌసీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
      #జాతీయం

      భార‌త్ లో క‌రోనా కేసుల‌పై డాక్ట‌ర్ ఫౌసీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

      భారత్ లో కరోనా కేసులు పెద్ద సంఖ్యలో పెరుగుతున్నాయి.  కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.  భార‌త్‌లో క‌రోనా కేసులు పేరుగుద‌ల‌పై అమెరిక‌న్ అంటువ్యాధుల నిపుణుడు డాక్ట‌ర్ ఆంటోని ఫౌసీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.  భార‌త్ లో క‌రోనా కేసులు పెర‌గ‌డానికి తప్పుడు లెక్క‌లే కార‌ణ‌మ‌ని ఆంటోని ఫౌసీ పేర్కోన్నారు.  వైర‌స్ ను క‌ట్ట‌డి చేశామ‌నే తొంద‌ర‌పాటులో సాధార‌ణ జీవ‌నానికి వెళ్లిపోయార‌ని, అవే ఇప్పుడు ఇబ్బందులు తెచ్చిపెట్టాయ‌ని డాక్ట‌ర్ ఫౌసీ పేర్కోన్నారు.  ప్ర‌పంచంలో ఇలాంటి…
    • బెంగళూరులో ప్రమాదకర స్థాయిలో కరోనా… 
      #జాతీయం

      బెంగళూరులో ప్రమాదకర స్థాయిలో కరోనా… 

      కర్ణాటకలో కరోనా కేసులు భారీ సంఖ్య‌లో న‌మోద‌వుతున్నాయి.  కేసులు పెరుగున్న స‌మ‌యంలో క‌ట్ట‌డికి సంపూర్ణ లాక్‌డౌన్ ఒక్క‌టే ప‌రిష్క‌ర‌మ‌ని నిపుణులు హెచ్చ‌రించ‌డంతో క‌ర్ణాట‌క స‌ర్కార్ లాక్‌డౌన్‌ను విధించింది.  నిన్న‌టి రోజున క‌ర్ణాట‌క‌లో 47 వేల‌కు పైగా క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి.  బెంగ‌ళూరు అర్బ‌న్ ప్రాంతంలో ఏకంగా 20 వేల‌కు పైగా కేసులు న‌మోదైన సంగ‌తి తెలిసిందే.  క‌రోనా కేసుల‌తో పాటుగా అటు మ‌ర‌ణాల సంఖ్య‌కూడా బెంగ‌ళూరు న‌గరంలో పెరిగిపోతున్న‌ది.  మే 17 నాటికి క‌రోనా కేసులు అత్య‌ధిక స్థాయికి…
    ←1…2728293031…34→

తాజావార్తలు

  • Gold and Silver Prices Fall: తగ్గిన బంగారం, వెండి ధరలు.. తులం పసిడి ఎంతంటే..?

  • Noida Phase 2 Protest: కట్టలు తెంచుకున్న కార్మికుల కోపం.. నోయిడాలో కార్లకు నిప్పు.. రాళ్లదాడితో దద్దరిల్లిన వీధులు!

  • Asha Bhosle: ఆశా భోంస్లేతో తనకున్న అనుబంధంపై..మాస్ట్రో ఇళయరాజా ఎమోషనల్ వీడియో..

  • Akkineni : అక్కినేని ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్.. నాగచైతన్య లైనప్‌లో ప్రాజెక్టులు!

  • Chaitanyapuri Fraud Case: కోట్లలో వరకట్నం, ఘనంగా నిశ్చితార్థం.. చైతన్యపురిలో నకిలీ ఎఫ్‌సీఐ ఉద్యోగి దొరికిపోయాడిలా!

ట్రెండింగ్‌

  • Home Hacks: సాలెగూళ్లకు ‘చెక్’ పెట్టే మ్యాజిక్.. మీ వంటింట్లోనే ఉంది.!

  • Super Juice: వేసవి వేడికి ఈ పండు రసమే ‘రామబాణం’.. బరువు తగ్గడమే కాదు, ముఖం కూడా మెరిసిపోతుంది.!

  • అమృతం ఎక్కడో లేదు.. మీ వంటింట్లోనే ఉంది..! వేసవిలో ఈ ఒక్క గ్లాసు పానీయం చేసే మ్యాజిక్..!

  • Parenting Tips: తల్లిదండ్రులూ తస్మాత్ జాగ్రత్త! రిజల్ట్స్ వచ్చేశాయ్.. పిల్లల ప్రవర్తనను గమనించండి!!

  • Vegetable Storage Tips: వేసవిలో మీ ఆకుకూరలు త్వరగా ఎండిపోయి పాడైపోతున్నాయా? అయితే ఈ చిట్కాలను పాటించండి

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions