అసెంబ్లీ పోలింగ్ కు ముందురోజు ఛత్తీస్గఢ్లో ఐఈడీ బాంబు పేలుడు సంభవించింది. ఛత్తీస్గఢ్లోని కంకేర్లో బాంబు పేలుడు ప్రమాదం జరిగింది. ఈ పేలుడు ఘటనలో ఒక బీఎస్ఎఫ్ కానిస్టేబుల్, ఇద్దరు పోలింగ్ టీమ్ సభ్యులకు గాయాలయ్యాయి.
తెలంగాణ రాష్ట్రంలో కానిస్టేబుల్ నియామక ప్రక్రియకు బ్రేక్ పడింది. రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ టెస్టులు ఆపాలని ఎస్పీలు, కమిషనర్లకు TSLPRB ఆదేశాలు ఇచ్చింది
Guntur: రూల్ ఈజ్ రూల్.. రూల్ ఫర్ ఆల్. ఇది మర్చిపోయి నేను ఎం చేసిన అడిగేవాళ్ళే లేరు నాకేంటి అని రెచ్చిపోతే. నువ్వెంటి నీ తల్లో జేజమ్మ కూడా చట్టానికి తలవంచక తగప్పదు అంటారు అధికారులు. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు ఆచి తూచి వ్యవహరించాలి. లేకపోతే మొదటికే మోసం వస్తుంది. ఇంతకీ ఎం అయిందా? అనేగా మీ సందేహం.. లాడ్జిలో �
Crime: ప్రస్తుతం ఎంత ప్రయత్నించిన పెళ్లి కావట్లేదని కొందరు బాధపడుతుంటే పెళ్లి చేసుకుని విచక్షణారహితంగా ప్రవర్తిస్తున్నారు మరికొందరు. పెళ్లితో ఒకటై జీవితాంతం కలిసి బ్రతకాల్సిన దంపతులు ఒకరిని ఒకరు కడతేర్చుకోవడం చాల బాధాకరం. భార్యని చంపిన భర్త అని భర్తను చంపిన భార్య అనే వార్తలు కోకొల్లలు. అలాంటి ఘట
Constable Committed suicide with his Gun in Kurnool: కర్నూలు జిల్లాలోని సంతోష్ నగరంలో ఉన్న లోకాయుక్త భవనంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. తుపాకీతో కాల్చకొని ఏఆర్ కానిస్టేబుల్ సత్యనారాయణ( హెచ్ సీ 2451) ఆత్మ చేసుకున్నారు. లోకాయుక్తకు బందోబస్తుగా ఉన్న సత్యనారాయణ. విధి నిర్వహణలో ఉండగానే ఆత్మహత్య చేసుకున్న కానిస్టేబుల్. తన ఎస్ ఎల్ ఆర్
Uttar Pradesh: ఒత్తిడితో కానిస్టేబుల్స్ చాలా మంది ఆత్మహత్య చేసుకున్న ఘటన ఈ మధ్యకాలంలో కలకలం రేపింది. ఉత్తరప్రదేశ్ లో వీరి పరిస్థితి మరీ దారుణంగా మారింది. దీని గురించి ఆవేదన వ్యక్తం చేస్తూ ఓ కానిస్టేబుల్ సోషల్ మీడియాలో 4 నిమిషాల వీడియోను పోస్ట్ చేశాడు. ఈ వీడియో చూస్తే కన్నీళ్లు వచ్చేలా ఉంది. వివరాల ప్రకారం
హైదరాబాద్ సైఫాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని.. మింట్ కాంపౌండ్ లో రామయ్య హెడ్ కానిస్టేబుల్ విధులు నిర్వహిస్తున్నాడు. ఉదయం SLR గన్ మిస్ ఫైర్ అయి.. ఛాతి లోకి బులెట్ దూసుకెళ్లింది. దీంతో అక్కడికక్కడే హెడ్ కానిస్టేబుల్ రామయ్య కుప్పకూలాడు.
తెలంగాణ ఎస్ఐ, కానిస్టేబుల్ రాత పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈ పరీక్షలో 84శాతం మంది అభ్యర్థులు పాస్ అయినట్లు తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ప్రకటించింది.