ఈరోజుల్లో ఎంత శుభ్రంగా ఉన్నా కూడా ఏదోక రోగం వస్తుంది.. తింటున్న ఆహరం లేదా కాలుష్యాల వల్లో ఏదోక రోగం ఒకరి నుంచి మరొకరికి రావడం సహజం అందుకే కొన్ని వస్తువులు వాడే ముందు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది.. అందుకే జనాలు భయం తో వణికిపోతున్నారు.. ఇతరుల వస్తువుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.. ముఖ్యంగా దువ్వెన విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.. అయితే ఇప్పుడు దువ్వెన విషయం లో పరిశోదకులు నమ్మలేని విషయాలను చెప్పారు..…