మెగా అభిమానులకు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ డబుల్ ట్రీట్ అందిస్తున్నారు.. ఇప్పటికే బుచ్చి బాబు సనా దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమాను బుధవారం (మార్చి 20న) పూజతో ప్రారంభించారు.ఇదిలా ఉంటే క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, మైత్రి మూవీస్ కాంబోలో మరో మూవీ రాబోతుంది. గతంలో సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ ‘రంగస్థలం’ మూవీ చేశారు.. మెగా అభిమానులకు ఈ మూవీ ప్రత్యేకం అని చెప్పొచ్చు.. నటుడిగా రామ్ చరణ్ స్థాయిని పెంచిన సినిమాగా ఈ మూవీ…
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ నటించిన సైంధవ్ మూవీ సంక్రాంతి కానుకగా విడుదల అయి డిజాస్టర్ గా నిలిచింది. అయితే, ‘సైంధవ్’ మూవీ తర్వాత వెంకటేష్…తనకు ‘ఎఫ్ 2’, ‘ఎఫ్ 3′ వంటి మంచి హిట్స్ అందించిన అనిల్ రావిపూడితో సినిమా చేయబోతున్నారు. వెంకటేష్, అనిల్ రావిపూడి కలయికలో వస్తున్న ఈ హ్యాట్రిక్ సినిమాకు బ్లాక్ బస్టర్ మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించనున్నారు. ఆల్రెడీ భీమ్స్ ఈ మూవీ మ్యూజిక్ వర్క్…