Rice Mill Collapse : హర్యానాలోని కర్నాల్లో విషాదం చోటు చేసుకుంది. మంగళవారం ఉదయం రైస్ మిల్లు కుప్పకూలింది. మూడు అంతస్తుల రైస్ మిల్లు భవనంలో కొంత భాగం కూలిపోవడంతో నలుగురు మృతి చెందగా, 20 మంది గాయపడ్డారు.
నేపాల్లో 22 మందితో ప్రయాణిస్తున్న తారా ఎయిర్ విమానం మిస్సింగ్ విషాదం మిగిల్చింది. ఈ విమానం ఆదివారం ఉదయం 9.55 గంటలకు పోఖారాలో టేకాఫ్ తీసుకుంది. 15 నిమిషాల తర్వాత ఈ విమానం గ్రౌండ్ కంట్రోల్తో సంబంధాలు కోల్పోయింది. దీంతో ఈ విమానం ఆచూకీ కోసం అధికారులు తీవ్ర స్థాయిలో గాలింపు చేపట్టారు. చివరకు లాంచే నది సమీపంలో ఈ విమానం కూలిపోయినట్టు అధికారులు నిర్ధారించారు. Plane Missing: నేపాల్ లో ప్లేన్ మిస్సింగ్… విమానంలో 22…
ముంబైలో ఘోర ప్రమాదం జరిగింది. గత కొన్ని రోజులుగా ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా మల్వాని లోని ఓ నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో 9 మంది మృతిచెందారు. 8 మందికి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న అత్యవసర, ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని శిధిలాల కింద చిక్కుకున్న 15 మందిని రక్షించారు. భవనం కుప్పకూలిపోవడంతో సమీపంలో ఉన్న కొన్ని భవనాలలోని ప్రజలకు ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు.…