ప్రధాని మోడీ ప్రతి ఏడాది ఒక్కో చోట దీపావళి జరుపుకుంటారు. సైనికులతో కలిసి వేడుకలు జరుపుకుంటారు. ఈ ఏడాది ఆపరేషన్ సిందూర్కు గుర్తుగా గోవా తీరంలో నౌకాదళ సిబ్బందితో కలిసి దీపావళి వేడుకలు జరుపుకోనున్నట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.
Huge Amount Drugs seize: అండమాన్ జలాల్లో దాదాపు ఐదు టన్నుల బరువున్న డ్రగ్స్ను భారత తీర రక్షక దళం స్వాధీనం చేసుకుంది. ఈ డ్రగ్స్ ఫిషింగ్ బోట్ నుంచి పట్టుకున్నారు అధికారులు. ఈ మేరకు రక్షణ శాఖ అధికారులు వివరాలను వెల్లడించారు. ఇప్పటి వరకు పట్టుబడిన డ్రగ్స్లో ఇదే అతిపెద్దది అని అధికారులు చెబుతున్నారు. స్వాధీనం చేసుకున్న సరుకులో ఐదు టన్నుల డ్రగ్స్ ఉన్నట్లు రక్షణ అధికారులు సోమవారం తెలిపారు. అండమాన్ జలాల్లో ఇండియన్ కోస్ట్…