CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ 2026 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు సీఎం చంద్రబాబు. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో ఓ పోస్ట్ చేశారు. ఈ పోస్ట్లో రాష్ట్ర ప్రజలకు ఓ మాట సైతం ఇచ్చారు. గడిచిన 2025 సంవత్సరంలో కూటమి ప్రభుత్వ పాలన మరిచిపోలేని విజయాలను అందించిందని సీఎం పేర్కొన్నారు. రాష్ట్రం ఎన్నో మైలురాళ్లను చేరుకుందని తెలిపారు.
AP Nominated Posts: ఏపీలో మరికొన్ని నామినేటెడ్ పోస్టులను కూటమి ప్రభుత్వం తాజాగా భర్తీ చేసింది. 31 పదవుల భర్తీకి సంబంధించిన జాబితా విడుద చేసింది. ఓసి - 6, బీసీ - 17, ఎస్సీ - 4, ఎస్టీ - 1, మైనార్టీ - 2 పోస్టులు కేటాయించారు. టీడీపీకి అత్యధికంగా 26 పోస్టులు రాగ.. జనసేనకు మూడు, బీజేపీకి రెండు పోస్టులు వరించాయి. ఈ పూర్తి పట్టికను ఇప్పుడు పరిశీలిద్దాం..