CM Shinde : ముంబై తీర ప్రాంత రహదారిపై మహారాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ముంబై వాసులకు సూపర్ ఫాస్ట్ ప్రయాణాన్ని అందించే కోస్టల్ రోడ్డు లీకేజీ కారణంగా వివాదంలో ఉంది.
MP Sanjay Raut : మరో 15రోజుల్లో మహారాష్ట్రలోని ఏక్ నాథ్ షిండే ప్రభుత్వం కూలిపోతుందని రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర ప్రభుత్వానికి డెత్ వారెంట్ జారీ అయిందన్నారు.