Rajahmundry Milk Adulteration Case: రాజమండ్రి సంఘటన లో మరణించిన వారి కుటుంబాలకు 10 లక్షల రూపాయల నష్ట పరిహారం ప్రకటించారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. పాలు కల్తీ జరిగితే ఎట్టి పరిస్థితుల్లో కఠిన చర్యలు ఉంటాయన్నారు.. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు.. రాజమండ్రి ఘటన పై కీలక ప్రకటన చేశారు. ఉదాసీనంగా ఉండదని తేల్చిచెప్పారు సీఎం చంద్రబాబు… పాల నమూనాల ల్యాబ్స్ కు పంపామని.. త్వరలో రిపోర్ట్స్ వస్తాయన్నారు చంద్రబాబు.. మొత్తంగా రాజమండ్రి ఘటనను…