ఆపరేషన్ సిందూర్ తర్వాత.. చైనా తన గూఢచారి నౌకను భారత జలాల దగ్గరగా పంపింది. ఈ ఓడ పేరు డా యాంగ్ యి హావో. దాని కార్యకలాపాలు అనుమానాస్పదంగా ఉన్నప్పటికీ.. చైనా దీనిని సముద్ర సర్వే నౌక అని చెబుతోంది. ఈ నౌక కదలికలపై అమెరికాతో సహా అనేక దేశాలు అనుమానం వ్యక్తం చేశాయి. సర్వే నౌకల సహాయంతో చైనా శత్రు దేశాలపై గూఢచర్యం చేస్తుందని స్పష్టంగా చెబుతున్నాయి. పాకిస్థాన్తో ఉద్రిక్తత మధ్య చైనా గూఢచారి నౌక…
India "Tracking" China Spy Ship Ahead Of Missile Launch: భారతదేశంపై చైనా తీరు మార్చుకోవడం లేదు. భారత్ పై నిఘాను పెంచేందుకు చైనా గూఢాచర నౌకలు తరుచుగా హిందూ మహాసముద్రానికి వస్తున్నాయి. మూడు నెలల క్రితం ఇలాగే చైనాకు చెందిన గూఢాచారి నౌక యువాన్ వాంగ్ 5ని శ్రీలంకకు పంపింది చైనా. దీనిపై భారత్ తీవ్ర అభ్యంతరం చెప్పినా.. శ్రీలంక పట్టించుకోలేదు. హంబన్ టోటా ఓడరేవులో ఈ నౌకకు డాకింగ్ సదుపాయాన్ని కల్పించింది. ఇదిలా…
China Spy Ship : చైనా అంతరిక్ష ట్రాకింగ్ షిప్ యువాన్ వాంగ్-5 తన సుదీర్ఘ మిషన్ను పూర్తి చేసి స్వదేశానికి చేరుకుంది. ఈ నౌక యాంగ్స్ ప్రావిన్స్ నుంచి తన సొంతగూటికి తిరిగి వచ్చింది.
Sri Lanka government granted permission for Chinese research vessel: శ్రీలంక బుద్ధి మారలేదు. తీవ్ర ఆర్థిక సంక్షోభ పరిస్థితుల్లో ఉన్న దేశానికి ఏ దేశం కూడా అప్పు ఇవ్వని స్థితిలో భారత్ ఆదుకుంది. అయినా శ్రీలంకకు విశ్వాసం లేదు. గతంలో లాగే భారత వ్యతిరేక చర్యలకు పాల్పడుతోంది. మళ్లీ చైనాతో అంటకాగుతోంది. శ్రీలంక ఆర్థిక దుర్భర పరిస్థితికి కారణమైనా చైనానే ముద్దంటోంది. చైనా సర్వే, పరిశోధన నౌక యువాన్ వాంగ్ 5కు శ్రీలంక తన…