సోషల్ నెట్వర్క్ ఇన్స్టాగ్రామ్పై రికార్డు స్థాయిలో 405 మిలియన్ యూరోల ($402 మిలియన్) జరిమానా విధించింది ఐర్లాండ్.. పిల్లల డేటా విషయంలో ఈ నిర్ణయం తీసుకుంది.. 2020లో ప్రారంభమైన విచారణలో 13-17 సంవత్సరాల మధ్య వయస్సున్న టీనేజ్ యూజర్ల డేటాపై నిబంధనలు పాటించలేదని తేల్చింది ఐర్లాండ్.. పిల్లల ఫోన్ నంబర్లు, ఈమెయిల్ అడ్రస్లకు సంబంధించి డేటా ప్రొటెక్షన్ నిబంధనలను ఉల్లంఘించిందని డేటా ప్రొటెక్షన్ కమిషన్ పేర్కొంది.. Read Also: Bharat Biotech’s Nasal Vaccine: కోవిడ్ 19…