ఆన్ లైన్ క్లాసుల కోసం, సోషల్ మీడియా కోసం స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్ లను పిల్లలు యూజ్ చేస్తున్నారు. అనుచితమైన కంటెంట్కు గురికాకుండా చూసుకోవడం తల్లిదండ్రులకు సవాలుగా మారింది. ఇటీవల, సేల్స్ఫోర్స్ 4,000 మందిపై ఒక సర్వే నిర్వహించింది. దీని ప్రకారం, 73% మంది భారతీయులు AIని ఉపయోగిస్తున్నారు. 65% AI యూజర్లను Gen-Z కలిగి ఉంది. ఇంకా, సోషల్ మీడియా, చాట్బాట్లలో AI వినియోగం పెరగడం వల్ల నకిలీ వార్తలు, డీప్ఫేక్లు వంటి ప్రమాదాలు పెరిగాయి.…
Madras High Court: ఇటీవల ఆస్ట్రేలియా ప్రభుత్వం 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ విధించింది. అయితే, ఆస్ట్రేలియా లాంటి చట్టాన్ని భారత్లో పరిశీలించాలని మద్రాస్ హైకోర్టు కేంద్రాన్ని కోరింది. పిల్లలు ‘అశ్లీల’ కంటెంట్కు గురికాకుండా నిరోధించడానికి ఇంటర్నెట్ ప్రొవైడర్ సర్వీస్ కంపెనీలకు ‘పేరెంటల్ విండో’ అందించేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన రిటి పిటిషన్పై విచారణ సందర్భంలో హైకోర్టు ఈ వ్యాఖ్యల్ని చేసింది.
బాలీవుడ్ సూపర్స్టార్ అక్షయ్ కుమార్ సైబర్ క్రైమ్ అవగాహన సదస్సులో పాల్గొన్న సందర్భంగా తన 13 ఏళ్ల కూతురు ఎదుర్కొన్న భయానక అనుభవాన్ని బహిర్గతం చేశారు. ఆన్లైన్ గేమ్ల ద్వారా సైబర్ క్రిమినల్స్ ఎలా పిల్లలను టార్గెట్ చేస్తున్నారో వివరించారు. “ఇది నా బిడ్డకు మాత్రమే జరిగిన ఘటన కాదు. ప్రతి తల్లిదండ్రులు హెచ్చరికలు తీసుకోవాలి” అని హాట్ కామెంట్స్ వేస్తూ పేరెంట్స్ను అప్రమత్తం చేశారు. Also Read : Tollywood Actress : లక్కీ హీరోయిన్…