Sunil Gavaskar Criticises BCCI Selectors For Dropping Cheteshwar Pujara from IND vs WI Test Series: వెస్టిండీస్తో టెస్టు, వన్డే సిరీస్లకు ఎస్ఎస్ దాస్ సారథ్యంలోని బీసీసీఐ సెలెక్షన్ కమిటీ 16 మంది సభ్యులతో కూడిన భారత జట్టుని శుక్రవారం ప్రకటించిన విషయం తెలిసిందే. టెస్టులకు ఎంపిక చేసిన జట్టులో ‘నయా వాల్’ ఛతేశ్వర్ పూజారాకి చోటు దక్కలేదు. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ 2023 ఫైనల్లో విఫలమయ్యాడనే కారణంతో అతడిని పక్కన పెట్టారు.…
Why Cheteshwar Pujara Dropped From IND vs WI Test Teries: భారత్, వెస్టిండీస్ పర్యటన జూలై 12 నుంచి ప్రారంభం కానుంది. ఈ పర్యటనలో ఇరు జట్లు 2 టెస్ట్లు, 3 వన్డేలు, 5 టీ20లు ఆడనుంది. ఈ పర్యటనకు వెళ్లనున్న భారత వన్డే, టెస్ట్ జట్లను బీసీసీఐ శుక్రవారం ప్రకటించింది. టెస్ట్ టీమ్లో ‘నయా వాల్’ చతేశ్వర్ పుజారాకు చోటు దక్కలేదు. డబ్ల్యూటీసీ ఫైనల్ 2023లో విఫలమైన పుజారాపై ఎస్ఎస్ దాస్ నేతృత్వంలోని…
Cheteshwar Pujara Plans to Play Duleep Trophy 2023: టీమిండియా ‘నయా వాల్’ చతేశ్వర్ పూజారాకు బీసీసీఐ భారీ షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. గత మూడేళ్లుగా పేలవ ఫామ్ కొనసాగిస్తున్న పూజారాపై వేటు వేసింది. వచ్చే నెలలో వెస్టిండీస్తో జరగనున్న టెస్టు సిరీస్లో పుజారాకు చోటు ఇవ్వలేదు. యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్ వంటి యువ ఆటగాళ్లకు బీసీసీఐ అవకాశం కల్పించింది. దాంతో పుజారా కెరీర్ దాదాపు ఎండ్ అయినట్లే అని సోషల్ మీడియాలో…
Cheteshwar Pujara Dropped from IND vs WI Test Series: టెస్టుల్లో టాప్ ఆర్డర్ చాలా కీలకం. అందులోనూ మూడో స్థానం చాలా ప్రత్యేకం. ఎందుకంటే.. ఓపెనర్ త్వరగా ఔట్ అయితే క్రీజ్లో నిలబడి పరుగులు చేయాల్సిన బాధ్యత ఫస్ట్ డౌన్ బ్యాటర్పై ఉంటుంది. 2000 సంవత్సరం నుంచి రాహుల్ ద్రవిడ్ మూడో స్థానంలో బ్యాటింగ్కు వచ్చి భారత జట్టుని ఆదుకున్నాడు. బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారిన ద్రవిడ్.. ‘ది వాల్’ అనే పేరును సంపాదించాడు.…
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కు ముందు టీమిండియాకు గాయాలే కాదు మంచి కూడా జరుగుతుంది. ఇంగ్లాండ్ లోనే ఉన్న టీమిండియా టాపార్డర్ బ్యాటర్ ఛతేశ్వర్ పుజారా మరో శతకం బాదాడు. ఇంగ్లాండ్ లో కౌంటీ క్రికెట్ ఆడుతున్న పుజారా.. సెంచరీల మోత మోగిస్తున్నాడు. ఈ సీజన్ లో నాలుగో మ్యాచ్ ఆడుతున్న పుజారా.. మూడు సెంచరీలతో అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు.
ఇంగ్లండ్ కౌంటీ ఛాంపియన్ షిప్ డివిజన్-2లో ససెక్స్ జట్టుకు టీమిండియా వెటరన్ ఆటగాడు ఛెతేశ్వర్ పుజారా సారథ్యం వహిస్తున్నాడు. అయితే కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన తొలి మ్యాచ్ లోనే పుజారా సెంచరీతో అదరగొట్టాడు.
ఇండోర్లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్లో టీమిండియా పీకల్లోతు కష్టాల్లో చిక్కుకుంది. మొదటి ఇన్నింగ్స్లో 109 పరుగులకే ఆలౌటైన టీమిండియా.. రెండో ఇన్నింగ్స్లోనూ అదే ఆటతీరును కనబరిచింది.
ఛట్టోగ్రామ్లో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్లో బంగ్లాదేశ్కు భారత్ 513 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. టీమిండియా రెండో ఇన్నింగ్స్ను 60 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 258 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది.