Earthquakes on Moon: భూమి పొరల్లో కదలికల వల్ల భూకంపాలు ఏర్పడతాయి. భూమి కంపించడం, భారీ భూకంపాలు రావడం మనం తరుచూ వార్తల్లో చూస్తూనే ఉంటాం. తాజాగా మొరాకోలో సంభవించిన భారీ భూకంపంలో రెండు వేలకు పైగా చనిపోయిన విషయం తెలిసిందే. భారత్ లో కూడా అక్కడక్కడ ఇటీవల భూమి కంపిస్తోంది. అయితే భూమి తరువాత నివాసయోగ్యమైన ప్రదేశం లిస్ట్ లో శాస్త్రవేత్తల బ్రెయిన్ లో మొదట ఉన్నది చంద్రుడు మాత్రమే. అందుకే చంద్రుడిపై రకరకాల ప్రయోగాలు…
Pragyan Rover Click the Photo of Vikram Lander: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్ట్ చంద్రయాన్ 3 విజవంతమైన సంగతి తెలిసిందే. దీంతో చంద్రుని దక్షిణ ధ్రువాన్ని చేరిన మొదటి దేశంగా చరిత్ర సృష్టించింది భారత్. ఇక చంద్రుడిపై అడుపెట్టినప్పటి నుంచి ప్రజ్ఞాన్ రోవర్ తన పనిని విజయవంతంగా చేస్తోంది. జాబిల్లికి సంబంధించిన అనేక సమాచారాన్ని పంపుతుంది. Also Read: David Warner: ప్రైవేట్ పార్ట్పై హాట్ స్పాట్..…
ఇస్రో మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి సిద్ధమవుతోంది. మరికొన్ని రోజుల వ్యవధిలోనే కీలక ఘట్టం అవిష్కృతం కాబోతుంది. అది కూడా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ప్రయోగం చేపట్టనుంది. రికార్డు స్థాయి ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రవేశ పెడుతూ ప్రపంచ దేశాలను ఇస్రో ఆకట్టుకుంటుంది. చంద్రుడి పై మరిన్ని పరిశోధనలు చేపట్టేందుకు సిద్ధమైంది. అత్యాధునిక టెక్నాలజీతో జులై రెండవ వారంలో LVM-3 రాకెట్ ద్వారా చంద్రయాన్-3 ప్రయోగానికి ఏర్పాట్లు చేస్తుంది.