ఆంధ్రప్రదేశ్ నూతన గవర్నర్ అబ్దుల్ నజీర్తో టీడీపీ అధినేత చంద్రబాబు దాదాపు 40 నిమిషాల పాటు భేటీ అయ్యారు. రాజ్భవన్లో నూతన గవర్నర్ అబ్దుల్ నజీర్ను చంద్రబాబు మర్యాద పూర్వకంగా కలిశారు.
పట్టాభి చుట్టూ రాష్ట్ర రాజకీయాలు తిప్పాలని చంద్రబాబు చూస్తున్నారని మాజీ మంత్రి కొడాలి నాని ఆరోపించారు. ఎన్టీఆర్ ప్రజలను నమ్మి పార్టీ పెట్టారని.. కానీ ఎన్టీఆర్పై కుట్ర చేసి, నిందలు వేసి చంద్రబాబుని సీఎం చేశారని ఆయన అన్నారు.
Off The Record:కన్నా లక్ష్మీనారాయణ. కరుడుగట్టిన కాంగ్రెస్ వాది. రాష్ట్ర విభజన తర్వాత అనూహ్యంగా బీజేపీలోకి వెళ్లి అందరినీ ఆశ్చర్యపరిచారు. పైగా తన రాజకీయ జీవిత ప్రయాణంలో టీడీపీని బద్ధ శత్రువుగానే చూశారు. ఓ రేంజ్లో టీడీపీని.. టీడీపీ పెద్దలను విమర్శించిన ఉదంతాలు ఎన్నో.. ఎన్నెన్నో. అలాంటిది బీజేపీని వీడిన కన్నా.. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోకి వెళ్తుండటం మరింత ఆశ్చర్య పరుస్తోంది. విద్యార్ధి దశ నుంచి కన్నా కాంగ్రెస్ వాది. దాదాపు మూడు దశాబ్దాలుగాపైగా టీడీపీని వ్యతిరేకిస్తూ…
Seediri Appalaraju: సీఎం వైఎస్ జగన్పై ఎవరైనా ఎక్కువగా మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదు.. ఒక్కొక్కడికి తాట తీసే రోజు దగ్గరలోనే ఉంది అని హెచ్చరించారు మంత్రి సీదిరి అప్పలరాజు.. శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. పాదయాత్రల పేరిట రకరకలా విన్యాసాలు చెస్తున్నారు అంటూ లోకేష్పై సెటైర్లు వేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఎదగకూడదన్నది చంద్రబాబు బలమైన అకాంక్షగా పేర్కొన్న ఆయన.. టీడీపీకి ఎమ్మెల్సీ , రాజ్యసభ అవకాశం వస్తే సూటికేస్ ఇచ్చేవారికి కేటాయించారు… బీసీలకు ఆదరణ…