Central Government: దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం కేంద్ర కేబినెట్ కీలక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైస్ సపోర్టు స్కీమ్ (PSS) కింద సేకరించిన పప్పు దినుసుల స్టాక్ నుండి వివిధ సంక్షేమ పథకాలకు వినియోగించే శనగలను రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సబ్సిడీలపై సరఫరా చేయాలని ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఆమోదించింది. ఈ మేరకు కేజీ రూ.8 చొప్పున రాష్ట్రాలకు…
నార్త్ ఇండియా వెళ్లామంటే రోడ్డు పక్కన మసాలా వాసన, చోలే బచూర్ తినకుండా రాలేం. అత్యంత ప్రజాదరణ పొందిన వీధి ఆహారాలలో చోలే బచూర్ ఒకటిగా చెబుతారు. ఢిల్లీ, ఇతర ఉత్తర భారత నగరాల్లో స్ట్రీట్ ఫుడ్స్ లో చోలే బచూర్ ది ప్రత్యేక స్థానం అనే చెప్పాలి. అక్కడి భిన్న సంస్కృతుల మేళవింపు ఆహారవైవిధ్యంలోను కనిపిస్తుంది. చోలే బచూర్ (పూరీ, శెనగల కర్రీ), ఛాట్స్, బటర్ చికెన్, రజ్మాచావ్లా, పరోటా తినకుండా వెనక్కి రాలేము. రకరకాల…