సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ప్రివెన్షన్ నుండి వచ్చిన ఇటీవలి నివేదిక ప్రకారం., తక్కువ ఉడికించిన ఎలుగుబంటి మాంసం తిన్న తరువాత అమెరికన్ కుటుంబ సభ్యులు మెదడు పురుగుల బారిన పడ్డారని తెల్సింది. జూలై 2022లో మిన్నెసోటాకు చెందిన 29 ఏళ్ల వ్యక్తి జ్వరం, కండరాల నొప్పి, కంటి వాపుతో సహా వివిధ లక్షణాలతో చాలాసార్లు ఆసుపత్రిలో చేరినప్పుడు ఈ సంఘటన బయట పడింది. ఉత్తర సస్కట్చేవాన్లో ఒక కుటుంబ సభ్యుడు ఓ నల్ల ఎలుగుబంటి మాంసంతో…
కరోనా మహమ్మారి కల్లోలం కొనసాగుతోన్న సమయంలోనే.. కరోనా కొత్త వేరియంట్లతో పాటు మరికొన్ని కొత్త వైర్లు కూడా వెలుగు చూస్తూ వస్తున్నాయి.. తాజాగా అగ్రరాజ్యం అమెరికాలో మరో వైరస్ కలకలం సృష్టిస్తోంది.. టెక్సాస్లో దాదాపు రెండు దశాబ్దాల తర్వాత తొలిసారిగా మంకీపాక్స్ వైరస్ కేసు వెలుగుచూసింది. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) ఈ విషయాన్ని వెల్లడించింది.. కొన్ని రోజుల కిందట నైజీరియా నుంచి వచ్చిన ఓ వ్యక్తికి అక్కడే మంకీపాక్స్ వైరస్ సోకి…