తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి కొనసాగుతున్న తరుణంలో, ఎంపీటీసీ , జెడ్పీటీసీ ఎన్నికలపై మరోసారి నీలినీడలు కమ్ముకున్నాయి. సర్పంచ్ , మున్సిపల్ ఎన్నికల తర్వాత వెంటనే ఈ ఎన్నికలు జరుగుతాయని ఆశించిన అభ్యర్థులకు నిరాశ తప్పేలా కనిపిస్తోంది. రాష్ట్రంలో ఇప్పట్లో ఈ ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదని తాజా సమాచారం అందుతోంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే సర్పంచ్ , మున్సిపల్ ఎన్నికలను పూర్తి చేసింది. ఆయా ఎన్నికల్లో పార్టీ ఆశించిన దానికంటే…