పల్నాడు జిల్లా క్రోసూరులో ప్రేమ కోసం ఓ యువకుడు సెల్ టవర్ ఎక్కి హల్చల్ చేశాడు. క్రోసూరుకు చెందిన యువకుడు మస్తాన్ వలి సెల్టవర్ ఎక్కగా.. పోలీసులు అక్కడికి చేరుకుని అతనికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అసలేం జరిగిందంటే.. క్రోసూరు గ్రామానికి చెందిన మస్తాన్ వలి అనే యువకుడు సిరిపురం గ్రామానికి చెందిన యువతిని పెద్దలకు తెలియకుండా ప్రేమ పెళ్లి చేసుకున్నాడు.
జనగామ జిల్లా దేవరుప్పుల మండల కేంద్రంలో ఓ వ్యక్తి మంగళవారం సెల్ టవర్ ఎక్కి హల్చల్ చేశాడు. వివరాల్లోకి వెళ్తే… దేవరుప్పుల గ్రామానికి చెందిన దుంపల సంపత్ అనే వ్యక్తి తనకు సంబంధించిన వ్యవసాయ భూమిని ఎవరో ఆక్రమించారని ఆరోపిస్తున్నాడు. ఈ విషయంలో ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లి ఫిర్యాదు చేసినా తనకు న్యాయం జరగడం లేదని వాపోతున్నాడు. Read Also: తిరుపతి స్విమ్స్ ఆస్పత్రిలో అరుదైన సర్జరీ విజయవంతం తన భూమి ఆక్రమణకు గురైందని ఎంతమంది అధికారులకు…