Andhra Pradesh: మూడు రోజులుగా సెల్ టవర్పైనే.. ఇన్యూరెన్స్ డబ్బులు ఇస్తేనే దిగుతాడట..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhra Pradesh: కొన్ని చోట్ల సెల్ టవర్లు ఎక్కి హల్చల్ చేయడం.. పోలీసులు, కుటుంబసభ్యులు.. ఇలా ఎవరైనా సర్దిచెబితే.. కొన్ని గంటల్లో కిందికి దిగిపోయిన సందర్భాలు చూశాం.. కానీ, ఓ వ్యక్తి మూడు రోజులుగా సెల్ టవర్ పైనే తిష్ట వేశాడు.. తన డిమాండ్లను నెరవేర్చిన తర్వాతే.. కిందకు దిగుతాను అంటున్నారు.. దీంతో.. గత రెండు రోజులుగా పోలీసులు, అధికారులు పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడింది..
Read Also: China: చైనాలో భారీ అగ్నిప్రమాదం.. 13 మంది మృతి
Also Read
- Indian Railways: షాకింగ్.. 42 నరేంద్ర మోదీ స్టేడియాలు కట్టేంత రైల్వే భూమి మాయం!
- Virat Kohli: అందరి చూపు కోహ్లీ వైపే.. ఇంగ్లాండ్తో వన్డే సిరీస్లో బద్దలు కొట్టగల రికార్డులు లిస్ట్ ఇదిగో.!
- Abhishek Sharma: అభిషేక్ శర్మకు ఢిల్లీ హైకోర్టులో బిగ్ రిలీఫ్.. అసలు ఏం జరిగిందంటే..?
- IND vs ENG 1st ODI: టీ20 పరాభవానికి ప్రతీకారం.. ఇట్స్ రివెంజ్ టైం.! నేడు తొలి వన్డే ప్లేయింగ్ XI ఇదే..
ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తన తండ్రి ఇన్సూరెన్స్ పాలసీ డబ్బులు బ్యాంకు నుండి ఇప్పించాలని సెల్ టవర్ పైకెక్కి రెండు రోజులుగా తిష్టవేశాడు లోకం ఏసు అనే వ్యక్తి.. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం చినమిరం గ్రామానికి చెందిన లోకం ఏసు. తన తండ్రి సత్యనారాయణకు చిన్నమిరం ఎస్బీఐ బ్యాంకులో అకౌంట్ ద్వారా 20 లక్షల రూపాయల యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ చేయించానని.. తన తండ్రి యాక్సిడెంట్లో మృతి చెందగా.. ఇన్సూరెన్స్ క్లైమ్ చేయమని అడిగితే.. మీరు ఇన్సూరెన్స్ చేయించలేదని బ్యాంకు సిబ్బంది చెబుతున్నారని ఆరోపిస్తున్నాడు. గురువారం ఉదయం 5 గంటలకు సెల్ టవర్ ఎక్కి నిరసన తెలియజేయడం ప్రారంభించాడు.. రెండు రోజులు గడిచి మూడో రోజుకి చేరింది ఆ యువకుడి ఆందోళన.. ఇక, ఘటనా స్థలానికి పోలీస్, రెవిన్యూ, అగ్నిమాపక శాఖ అధికారులు చేరుకుని బాధితుడుతో డీఎస్పీ, ఆర్డీవో సంప్రదింపులు జరిపినా.. తనకు న్యాయం జరిగేంత వరకు సెల్ టవర్ దిగే ప్రసక్తే లేదని చెబుతున్నాడు. దీంతో, రెండు రోజులుగా అధికారులు సంఘటనా స్థలంలో పడిగాపులు కాయాల్సిన పరిస్థిత దాపురించింది.
తాజావార్తలు
-
Indian Railways: షాకింగ్.. 42 నరేంద్ర మోదీ స్టేడియాలు కట్టేంత రైల్వే భూమి మాయం!
-
Virat Kohli: అందరి చూపు కోహ్లీ వైపే.. ఇంగ్లాండ్తో వన్డే సిరీస్లో బద్దలు కొట్టగల రికార్డులు లిస్ట్ ఇదిగో.!
-
IND vs ENG 1st ODI: నేడు భారత్, ఇంగ్లండ్ మొదటి వన్డే.. మ్యాచ్ టైమింగ్స్లో మార్పు, లైవ్ స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!
-
Kiran Abbavaram : కిరణ్ అబ్బవరంపై తమిళ హీరోలు పగపట్టారా..?
-
Bollywood : భారీ ధరకు 25 ఎకరాల భూమి కొనుగోలు చేసిన స్టార్ హీరో
ట్రెండింగ్
-
ఓపెన్-ఇయర్ డిజైన్, AI కాలింగ్ ఫీచర్స్, 37 గంటల బ్యాటరీతో Sony LinkBuds Clip భారత్లో లాంచ్.!
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!