IND vs AUS : ఓవర్ కాన్ఫిడెన్స్ కారణంగానే ఆస్ట్రేలియాతో ఇండోర్ టెస్టులో భారత జట్టు ఓడిపోయిందని మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి చేసిన వ్యాఖ్యను భారత కెప్టెన్ రోహిత్ శర్మ కొట్టిపారేశాడు.
సీనియర్ నటుడు, దర్శక నిర్మాత, రాజకీయ నేత విజయకాంత్ వివాహ వార్షికోత్సం సందర్భంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటో ఆయన అభిమానులను కలవరానికి గురిచేస్తోంది. విజయకాంత్ ను పోల్చుకోలేకుండా ఉన్నామంటూ వారు వాపోతున్నారు.
బీసీసీఐ ప్రెసిడెంట్ గా ఇంత కాలం ఎవరున్నా టీమిండియా సక్సెస్ ఫెయిల్యూర్ మాత్రమే వినిపించేవి తప్ప, బీసీసీఐ తెరవెనుక ఉండేది. కానీ, గంగూలి ఎప్పడైతే సీన్ లోకి వచ్చాడో అప్పటి నుండి సీన్ మారింది. ఆటగాళ్ల మధ్య ఉన్న స్పర్థల్ని మరింత పెరిగేలా బీసీసీఐ ధోరణి ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. విభేదాలు పరిష్కరించాల్సిన బీసీసీఐ కెప్టెన్, ఆటగాళ్ల మధ్య కొత్త విభేదాలను సృష్టిస్తోందనే విమర్శలు పెరుగుతున్నాయి. కెప్టెన్ గా కొహ్లీని తప్పుకోమని ఆదేశించే హక్కు బీసీసీఐకి ఉంది.…
భారత స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ టీ20 జట్టుతో పాటుగా వన్డే జట్టుకు కూడా కెప్టెన్ గా నియమించబడ్డాడు. ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ ను 5 సార్లు టైటిల్ విజేతలుగా నిలిపిన రోహిత్ జట్టును ముందుండి నడిపించాలని… ఆ తర్వాత వెన్నకి వెళ్లిపోవాలని చెప్పాడు. అయితే ఓ కెప్టెన్ ఎప్పుడు జట్టుకు సరైన ఆటగాళ్లు ఎంపిక చేయబడ్డారా.. లేదా.. జట్టు కూర్పు సరిగ్గా ఉందా.. లేదా అనేది గమనించాలి. ఇక కెప్టెన్ వెనుక ఉండాలి ఐ…
ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు యొక్క మరో కెప్టెన్ వివాదంలో చిక్కుకొని ఆ బాధ్యతల నుండి తప్పుకున్నాడు. 2018 లో సౌత్ ఆఫ్రికా పైన బాల్ టాంపరింగ్ వివాదంలో అప్పటి కెప్టెన్ స్టీవ్ స్మిత్ కెప్టెన్సీకి దూరమైన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఆ జట్టు టెస్ట్ వికెట్ కీపర్ టిమ్ పైన్ కెప్టెన్ గా బాధ్యతలు స్వీకరించాడు. కానీ ఇప్పుడు అతను కూడా ఓ వివాదంలో చిక్కుకొని ఈరోజు ఆ బాధ్యతలకు రాజీనామా చేసాడు. అయితే టిమ్…
బ్యాటింగ్పై మరింత దృష్టి సారించేందుకు విరాట్ కోహ్లీ ఇతర ఫార్మాట్ల కెప్టెన్సీ నుంచి కూడా వైదొలిగే అవకాశం ఉందని మాజీ కోచ్ రవిశాస్ర్తి తెలిపాడు. కోహ్లీ నేతృత్వంలో భారత జట్టు గత ఐదేళ్లుగా టెస్టుల్లో నెంబర్వన్గా సాగుతోందన్నాడు. అయితే మానసికంగా అలిసిపోయినట్టు భావించినా.. లేక బ్యాటింగ్పై దృష్టి సారించాలనుకున్నా టెస్టు సారథ్యం నుంచి కూడా కోహ్లీ వైదొలగవచ్చు. అయితే అది ఇప్పటికిప్పుడు కాకపోయినా మున్ముందు తప్పదన్నాడు రవిశాస్త్రి. ఇది ఇలా ఉండగా..టీట్వంటీ కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీ…
బిగ్ బాస్ సీజన్ 5లో అత్యంత క్లిష్టమైన టాస్క్ ప్రస్తుతం జరుగుతోంది. రెండు రోజుల క్రితం కెప్టెన్సీ టాస్క్ కోసం ఇంటి సభ్యులను రెండు జట్లుగా బిగ్ బాస్ విడగొట్టాడు. సూపర్ హీరోస్ వర్సెస్ సూపర్ విలన్స్ అనే ఈ రెండు టీమ్స్ లోనూ ప్రత్యర్థి వర్గంలోని ఒకరిని ఎంపిక చేసుకుని, వాళ్ళు గేమ్ నుండి క్విట్ అవుతున్నామని చెప్పేలా ఇవతలి వర్గం టార్చర్ పెట్టాలి. ఈ టాస్క్ కారణంగా ఇంటి సభ్యులు కొందరి చేతులకు గాయాలు…
టీ 20 కెప్టెన్సీకి గుడ్బై చెప్పాడు విరాట్ కోహ్లీ. పని భారాన్ని తగ్గించుకునేందుకు ఈ నిర్ణయాన్ని తీసుకున్నానని క్లారిటీ ఇచ్చాడు. దాంతో తర్వాతి టీ ట్వీంటి కెప్టెన్సీ రేసులో ఎవరు ఉన్నారు అనే చర్చ ఇప్పుడు జరుగుతుంది. యూఏఈ వేదికగా జరగనున్న టీ20 వరల్డ్కప్ తర్వాత టీం ఇండియా టీ20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి వైదొలుగుతున్నానని ప్రకటించాడు. Read Also : అతనే టీం ఇండియా భవిష్యత్ కెప్టెన్ : గవాస్కర్ కోహ్లీ తర్వాత ఆ బాధ్యతలు…
ఐపీఎల్ 2021 మిగిలిచి మ్యాచ్ లకు రిషబ్ పంత్ తమ కెప్టెన్ గా ఉంటాడు అని ఢిల్లీ క్యాపిటల్స్ తెలిపింది. అయితే ఈ ఏడాది ఐపీఎల్ ప్రారంభానికి ముందు భారత జట్టు సొంత గడ్డపై ఇంగ్లాండ్ తో తలపడింది. ఆ సమయంలోనే భారత యువ ఆటగాడు శ్రేయాస్ అయ్యర్ గాయపడిన విషయం తెలిసిందే. దాంతో అతను ఏప్రిల్ లో ప్రారంభమైన ఐపీఎల్ సీజన్ కు దూరమా కావాల్సి వచ్చింది. అయితే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తమ కెప్టెన్…