Byju’s : ఆన్లైన్ విద్యను అందిస్తున్న ఎడ్టెక్ కంపెనీ బైజూస్ సమస్యలు తగ్గుముఖం పట్టడం లేదు. నగదు కొరతను అధిగమించడానికి కంపెనీ మొదట హక్కుల జారీ ద్వారా డబ్బును సేకరించింది.
Byju's: ప్రముఖ ఎడ్ టెక్ సంస్థ బైజూస్ ఆర్థిక సమస్యలతో సతమతమవుతోంది. కరోనా కాలంలో ఓ వెలుగు వెలిగిన సంస్థ ఇప్పుడు చిక్కుల్లో పడింది. తాజాగా సీఈఓ రవీంద్రన్ తొలగింపుకు ఇన్వెస్టర్లు ఓటేశారు.
BYJUS : ఎడ్యుటెక్ కంపెనీ బైజూస్ కష్టతరమైన సమయాలను ఎదుర్కొంటోంది. అయితే కంపెనీ సీఈవో సహ వ్యవస్థాపకుడు బైజు రవీంద్రన్ తన ఉద్యోగులకు జనవరి నెల జీతాన్ని చెల్లించారు.
Byju’s : దేశంలోనే అతిపెద్ద ఎడ్యుకేషన్ స్టార్టప్ కంపెనీ బైజూస్ కష్టాలు నానాటికీ పెరుగుతున్నాయి. ఎందుకంటే బైజూస్ 1.2 బిలియన్ డాలర్లు అంటే రూ. 9,800 కోట్ల రుణం కోసం దాదాపు 40 మిలియన్ డాలర్ల వాయిదా చెల్లించాల్సి వచ్చింది.