Minister Vemula Prashanth Reddy Reviews Construction Of Police Command Control Centre: హైదరాబాద్లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంట్రల్ ప్రపంచస్థాయి కట్టడాల్లో ఒకటిగా నిలవనుందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. దీన్నొక అద్భుత నిర్మాణంగా అభివర్ణించిన ఆయన.. దుబాయ్కి బూర్జ్ ఖలీఫా, ప్యారిస్కు ఈఫిల్ టవర్ ఎలాగో.. హైదరాబాద్కు కమాండ్ కంట్రోల్ సెంటర్ అంతటి కీర్తిని తెస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ 14వ అంతస్తు నుండి చూస్తే..…
RRR రాజమౌళి రాబోయే మాగ్నమ్ ఓపస్ సందడి మొదలైంది. ఇక సినిమాను ప్రమోట్ చేయడానికి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు, చరణ్ ఫ్యాన్స్ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. స్వయంగా సినిమాను ప్రమోట్ చేసే పనిలో పడ్డారు. తాజాగా చెర్రీ అభిమానులు రంగంలోకి దిగారు. ముఖ్యంగా విదేశాల్లో ఉండే తారక్ అభిమానులు టిక్కెట్లను భారీగా కొనుగోలు చేసి వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. ఇక తాజాగా చరణ్ ఫ్యాన్స్ బ్రిటీష్ సామ్రాజ్యంలోని అసంతృప్తులను వేటాడే “హంటర్” అని ట్రైలర్ లో ఉన్నట్లుగా…
RRR : ఎట్టకేలకు “రాధేశ్యామ్” మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మూవీ రిజల్ట్ సంగతెలా ఉన్నా… చాన్నాళ్ల నిరీక్షణకు తెరపడింది. ఇక ఇప్పుడు అందరూ “ఆర్ఆర్ఆర్” వైపు చూస్తున్నారు. ఈ మాగ్నమ్ ఓపస్ మూవీ ఈ నెల 25న ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్గా విడుదల కానుంది. సినిమా విడుదలకు మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో మరోసారి సినిమా ప్రమోషన్లు చేయడానికి జక్కన్న భారీ స్కెచ్ వేస్తున్నట్టు తెలుస్తోంది. RRR ప్రీ రిలీజ్ ఈవెంట్కు రంగం సిద్ధమైందని తెలుస్తోంది.…
దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫా భారీ సినిమాల ప్రమోషన్లకు ఇప్పుడు వేదికైంది. సినిమాలకు సంబంధించిన ప్రమోషన్లను బుర్జ్ ఖలీఫాపై ప్రదర్శించడం అనేది మేకర్స్ కు గొప్ప అనుభూతి అని చెప్పొచ్చు. తాజాగా రణవీర్ సింగ్ నటిస్తున్న “83” సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను ఇక్కడ విడుదల చేశారు. డిసెంబర్ 16న గురువారం రోజు యూఏఈలో జరిగిన రెడ్ సీ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ’83’కి స్టాండింగ్ ఒవేషన్ లభించడంతో రణ్వీర్ తో పాటు చిత్రబృందం సంతోషంలో మునిగితేలారు.…
నిన్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముద్దుల కూతురు అల్లు అర్హ పుట్టినరోజు. అల్లు ప్రిన్సెస్ పుట్టినరోజు వేడుకలను ఫ్యామిలీతో కలిసి చాలా ఆడంబరంగా జరుపుకుంది. బన్నీ, ఆయన సతీమణి స్నేహా రెడ్డి, కొడుకు అల్లు అయాన్, కూతురు అర్హ, అల్లు కుటుంబానికి చెందిన ఇతర సభ్యులు ఈ ఆనందకరమైన సందర్భాన్ని దుబాయ్ లో సెలెబ్రేట్ చేసుకున్నారు. అల్లు అర్జున్ తన కుమార్తె పుట్టినరోజును దుబాయ్ ఐకానిక్ నిర్మాణమైన బుర్జ్ ఖలీఫాలో అత్యున్నత స్థాయిలో జరుపుకోవడానికి విలాసవంతమైన…
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లోని ప్రఖ్యాత భవనాలపై భారత త్రివర్ణ పతాకం మెరిసింది. ఇండియాలో కోవిడ్ -19 కేసులు భారీగా పెరిగిన నేపథ్యంలో దేశానికి సంఘీభావంగా యూఏఈలోని పలు ప్రసిద్ధ భవనాలపై ఆదివారం భారత జాతీయ జెండాను ప్రదర్శించారు. దుబాయ్లోని బుర్జ్ ఖలీఫా, అబుదాబిలోని అడ్నోక్ ప్రధాన కార్యాలయాలు భారత జెండాతో వెలిగిపోయాయి. ‘స్టే స్ట్రాంగ్ ఇండియా’ అంటూ అక్కడ ప్రదర్శించిన భారత త్రివర్ణ పతాకం వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘ఇండియా ఇన్ యూఏఈ’…