రాష్ట్రంలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన, వందేభారత్ రైలు ప్రారంభోత్సవంపై టీఎస్ రెడ్కో చైర్మన్ వై.సతీష్ రెడ్డి నిరసన తెలిపారు. వందేభారత్ రైలు ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివరకు 68 ప్రమాదాలు జరిగాయి.
సాధారణంగా సింహాలు.. కడుపు నింపుకోవడానికి భారీ జంతువులను వేటాడతాయి. ఇలాంటి దృశ్యాలు మనం తరచుగా చూస్తుంటాం.. ఇక్కడ కూడా అదే జరిగింది. కానీ, వేటాడిన తర్వాత సింహాలన్నీ స్వార్థపూరితంగా పోరాడడం ప్రారంభించాయి.
రాజస్థాన్లోని ఉదయ్పూర్లో ఓ ఆశ్చర్యకరమైన కేసు వెలుగులోకి వచ్చింది. ఉదయ్పూర్లో ఓ యువకుడు గేదెపై అత్యాచారం చేసినట్టు ఆరోపణలు వచ్చాయి.. గేదెపై ఆ యువకుడు అత్యాచారం చేస్తున్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డు అయ్యాయి
అమెరికా మరోసారి కాల్పులతో దద్దరిల్లిపోయింది. కాల్పులు జరిపి ఏకంగా 10 మందిని హతమార్చాడు ఓ దుండగుడు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. న్యూయార్క్ లోని బఫెలో ప్రాంతంలోని ఓ సూపర్ మార్కెట్ లో ఈ ఘటన జరిగింది. అమెరికా కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. దుండగుడు సైనిక తరహా దుస్తులు ధరించి కాల్పులకు తెగబడినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. కాల్పులు జరిపిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(…
రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు ఎక్కువవుతున్నాయి. బయటి వెళ్లినవారు ఎప్పుడు ఎలా తిరిగొస్తారో తెలియక ఇంట్లో ఉన్నవాళ్లు తీవ్ర భయాందోళనకు గురువుతున్నారు. కారణాలు ఏవైనా రోడ్డు ప్రమాదాలు మాత్రం ప్రజలను బంబేలెత్తిస్తున్నాయి. తాజాగా నారాయణపేట జిల్లాలోని మాగనూరు వద్ద పెను ప్రమాదం తప్పింది. వేగంగా దూసుకొచ్చిన ఆరెంజ్ ట్రావెల్స్ (Orange travels) బస్సు మాగనూరువద్ద బోల్తా పడింది. దీంతో బస్సులో వున్న 15మంది తీవ్రగాయాలయ్యయి. క్షతగాత్రులను మహబూబ్నగర్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ఇక వివరాల్లోకి వెళితే.. కర్ణాటక లోని…
అవతల వ్యక్తులు ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవడం మనిషి నైజం. అయితే, ఇటీవల కాలంలో ఆ మానవత్వం చాలా వరకు తగ్గిపోయింది. మనిషి ఆపదలో ఉంటే చూసి చూడనట్టు వెళ్లిపోతారు. అయితే, జంతువులు అలా కాదు. ఆపదలో ఉంటే వాటికి రక్షించేందుకు వాటికి చేతనైన సహాయాన్ని చేసేందుకు ముందుకు వస్తాయి. సాధ్యమైనంత వరకు రక్షిస్తాయి. అడవి జాతికి చెందిన దున్నపోతులకు కోసం జాస్తి. వాటిని మచ్చిక చేసుకోవడం అసాధ్యం. ఇక అదే జాతికి చెందిన కొన్నింటిని పోటీలకోసం వినియోగిస్తుంటారు.…