Vande Bharat train: ప్రియమైన బర్రెలు.. అటు వెళ్లకండి.. అది చాలా వీక్
TS Redco Chairman Y Satish Reddy appeals to Buffalo not to obstruct Vande Bharat trains: రాష్ట్రంలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన, వందేభారత్ రైలు ప్రారంభోత్సవంపై టీఎస్ రెడ్కో చైర్మన్ వై.సతీష్ రెడ్డి నిరసన తెలిపారు. వందేభారత్ రైలు ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివరకు 68 ప్రమాదాలు జరిగాయి. గేదెలు, ఆవులను ఢీకొట్టడంతో వందే భారత్ రైలు దెబ్బతింది. ఈ నేపథ్యంలో సతీష్ రెడ్డి ఓ గేదెకు విజ్ఞప్తి చేశాడు. “మోదీ గారూ సికింద్రాబాద్ – తిరుపతి వందే భారత్ ట్రైన్ స్టార్ట్ చేస్తున్నారు. వందే భారత్ రైళ్లు చాలా వీక్. దయచేసి ఆ వైపు వెళ్లకండి. పొరపాటున ముట్టుకున్నా రైలు పాడయ్యే ప్రమాదం ఉంది.” అని తెలిపారు. ‘‘అసలే ఆ రైళ్లు చాలా బలహీనంగా ఉన్నాయి..
Read also: PM Modi Hyderabad tour: మోడీ వేదిక పై ఆ ఇద్దరికీ సీట్లు.. వాళ్ళు వెళతారా మరి?
Also Read
- Land Rates: ORR-RRR మధ్య చైనా తరహా పార్కులు.. మే 1 నుంచే తెలంగాణలో భూమి ధరలు పెంపు..
- Sangareddy: కర్రిపాయింట్లో రూ.10 లకు సాంబార్ ఇవ్వలేదని తల్వార్ తో దాడి.!
- Self-Enumeration: తెలంగాణలో నేటి నుంచి సెల్ఫ్-ఎన్యుమరేషన్ ప్రారంభం..!
- IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..
దేశంలో బుల్లెట్ రైళ్లు పరుగులు పెట్టిస్తానని చెప్పిన మోడీ.. వందే భారత్ పేరుతో గేదెలు తాకేతేనే ధ్వంసం అయ్యే రైళ్లను తీసుకొచ్చారు.. అలాంటి రైళ్లతో.. వాటికే కాదు మీరు కూడా రిస్క్లో ఉన్నారు. మోడీ వాటిని ప్రారంభించడం ఆపే అవకాశం లేదు. కాబట్టి మీరైనా అటువైపు వెళ్ళకుండా ఉండి మీ ప్రాణాలు కాపాడుకోండి. మీ బంధువులకు చెప్పి వందే భారత రైలు ప్రయాణించే ట్రాక్ వైపు వెళ్లకుండా చూసుకోండి” అని సతీష్ రెడ్డి గేదెలకు విజ్ఞప్తి చేశాడు. దీంతో వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గేదె ఢీకొట్టడంతో వందే భారత్ రైళ్లు చిద్రమైపోతున్నాయని అంటూ పాంప్ లేట్ లతో నిరసన తెలిపిన తీరు చర్చకు దారితీస్తున్నాయి. వందేభారత్ రైల్లు చాలా వీక్ అని పాంప్ లెట్లలొ వినూత్నంగా నిరసనలు తెలిపారు.
Amaravati JAC: మలిదశ ఉద్యమానికి అమరావతి జేఏసీ శ్రీకారం
తాజావార్తలు
-
Yash Toxic: 4 ఏళ్ల తర్వాత థియేటర్స్లోకి రాబోతున్న రాకింగ్ స్టార్.. యష్ ‘టాక్సిక్’ రిలీజ్ అప్పుడేనా?
-
Shreyas Iyer: మాపై కేఎల్ రాహుల్ 152 కొట్టడమే.. మా గెలుపుకు కారణం: శ్రేయస్ అయ్యర్
-
Land Rates: ORR-RRR మధ్య చైనా తరహా పార్కులు.. మే 1 నుంచే తెలంగాణలో భూమి ధరలు పెంపు..
-
PM Modi: మే 4 తర్వాత బెంగాల్లో మాఫియా, గుండాల అంతం ఖాయం..
-
Vizag ROB Collapse: విశాఖలో ప్రమాదం.. కూలిన నిర్మాణంలో ఉన్న రైల్వే బ్రిడ్జి
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!