Union Budget: మోదీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తొలి బడ్జెట్ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ రైతులు, యువత, మహిళలపై దృష్టి సారించింది.
Budget 2024 : మోడీ మూడో టర్న్ మొదటి బడ్జెట్ (బడ్జెట్ 2024) మరికొద్ది సేపట్లో సమర్పించబడుతుంది. ఈసారి కూడా ఆర్థిక మంత్రి కాగిత రహిత ఫార్మెట్లో బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు.
మరి కొద్ది రోజుల్లో లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేటి ఉదయం 11 గంటలకు మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశ పెట్టనుంది. ఈసారి కూడా పేపర్ లెస్ బడ్జెట్ కాపీని అందుబాటులోకి తీసుకురానుంది.