ప్రభుత్వ టెలికాం కంపెనీ బీఎస్ఎన్ఎల్ తన కస్టమర్ల కోసం అదిరిపోయే ఆఫర్ ను తీసుకొచ్చింది. ఈ ఆఫర్ కేవలం ఒక రూపాయికి నెల రోజుల పాటు ఉచిత కాలింగ్, హై-స్పీడ్ డేటా, SMSలను అందిస్తుంది. అయితే, ఇది పరిమిత కాల ఆఫర్ అని, నవంబర్ 15న ముగుస్తుందని తెలిపింది. కాబట్టి, మీరు ఒక నెల మొత్తం తక్కువ ధరకు ఉచిత కాలింగ్, హై-స్పీడ్ డేటాను ఆస్వాదించాలనుకుంటే, ఈ BSNL ఆఫర్ పై ఓ లుక్కేయండి. Also Read:Bihar…
ప్రైవేట్ టెలికాం కంపెనీలతో పోటీ పడటానికి, BSNL తన కస్టమర్ల కోసం క్రేజీ ప్లాన్లను ప్రవేశపెడుతోంది. మీరు BSNL సిమ్ కార్డ్ని ఉపయోగిస్తుంటే లేదా BSNLకి మారాలని ఆలోచిస్తుంటే, ఆ కంపెనీ మీ కోసం మరో గొప్ప ప్లాన్ను ప్రవేశపెట్టింది, దీని ధర కేవలం రూ. 347. ఈ అద్భుతమైన ప్లాన్ అపరిమిత కాలింగ్ను అందించడమే కాకుండా, మీరు డేటా గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ ప్లాన్ కాలింగ్, డేటా, మెసేజింగ్ ప్రయోజనాలను అందిస్తుంది.…
BSNL Recharge: ప్రస్తుతం మొబైల్ రీఛార్జ్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో వినియోగదారులు తక్కువ ఖర్చుతో ఎక్కువ కాలం కొనసాగే ప్లాన్లను ఎంచుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ప్రత్యేకంగా డ్యూయల్ సిమ్ వినియోగదారులు, తమ రెండో నంబర్ను తక్కువ ఖర్చుతో కొనసాగించాలనుకునే వారు దీర్ఘకాలిక ప్లాన్ల గురించి చూస్తుంటారు. అలంటి వారికి భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) ఒక సంవత్సరానికి చెల్లుబాటు అయ్యే ప్రీ-పెయిడ్ ప్లాన్ను అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా వినియోగదారులు కాల్, డేటా, SMS వంటి…
జియో, ఎయిర్ టెల్, వోడాఫోన్ ఐడియా వంటి టెలికాం సంస్థలు టారిఫ్ ధరలను పెంచిన అనంతరం మొబైల్ యూజర్లు భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ నెట్ వర్క్ కు క్యూ కట్టారు. వేలాది మంది బీఎస్ఎన్ఎల్ నెట్ వర్క్ కి మారారు. ఇదే సమయంలో కస్టమర్లను ఆకర్షించేందుకు బీఎస్ఎన్ఎల్ చౌక ధరల్లో రీఛార్జ్ ప్లాన్స్ ను ప్రవేశపెడుతున్నది. తక్కువ ధరకే అదిరిపోయే బెనిఫిట్స్ ను అందిస్తోంది. ఈ క్రమలో తన కస్టమర్ల కోసం అదిరిపోయే రీఛార్జ్ ప్లాన్…
BSNL Recharge Plan: ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ తన కస్టమర్ల కోసం అనేక ఆఫర్స్ ను తీసుక వస్తుంది. బీఎస్ఎన్ఎల్ ప్లాన్లు మిగితా నెట్వర్క్ లతో పోలిస్తే చాలా చౌకగా ఉంటాయి. బీఎస్ఎన్ఎల్ రీఛార్జ్ ప్లాన్లు వినియోగదారుల మధ్య చాలా ప్లన్స్ ట్రెండ్లో ఉన్నాయి. బీఎస్ఎన్ఎల్ తన వినియోగదారులకు తక్కువ ధరలకు ఉత్తమ ఆఫర్లను అందించడానికి చాలా ప్రయత్నిస్తుంది. ఒకవేళ మీరు బీఎస్ఎన్ఎల్ సిమ్ ని ఉపయోగిస్తుంటే అందుకోసం తక్కువ ధరలో పొడిగించిన చెల్లుబాటుతో ప్లాన్…
రిలయన్స్ జియో, ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా కంపెనీలు తమ రీఛార్జ్ ప్లాన్లను ఇటీవల భారీగా పెంచడంతో.. చాలామంది యూజర్లు ప్రభుత్వరంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్)కు షిఫ్ట్ అవుతున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం బీఎస్ఎన్ఎల్ కస్టమర్లను ఆకర్షించే పనిలో పడింది. తమ వినియోగదారుల కోసం చౌకైన ప్లాన్లను తీసుకొస్తోంది. తక్కువ ధరలో ఎక్కువ రోజుల వ్యాలిడిటీతో రూ.997 ప్లాన్ అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్లాన్ డీటెయిల్స్ ఓసారి చూద్దాం. Also Read: Moto…