సాధారణంగా పిల్లలను అమ్మేయడానికో, బిక్షాటన చేయించడానికో కిడ్నాప్ చేస్తూ ఉంటారు. వీధుల్లో ఆడుకుంటున్న పిల్లలను, స్కూల్ నుంచి వస్తున్న వారిని, ఫుట్ పాత్ పై పడుకున్న వారిని కిడ్నాప్ చేస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే ఢిల్లీకి చెందిన ఓ జంట ఫుట్ పాత్ పై పడుకున్న నెల రోజుల పసికందును కిడ్నాప్ చేసింది. పోలీసుల విచారణలో కిడ్నాప్ చేయడానికి గల కారణాన్ని వారు వివరించారు. అది విన్న పోలీసులే విస్తుపోయారు. ఇలా కూడా కిడ్నాప్ చేస్తారా అనుకుంటూ…
Brother kills Sister for making YouTube Videos in Mahbubabad: సొంత చెల్లినే ఓ అన్న రోకలిబండతో కొట్టి చంపాడు. యూట్యూబ్ వీడియోలు చేస్తోందన్న ఆగ్రహంతో చెల్లెలిపై రోకలిబండతో దాడి చేశాడు. తీవ్ర గాయాలపైన ఆమెను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. ఈ విషాద ఘటన కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలంలో చోటుచేసుకుంది. ఈ ఘటనతో మృతురాలి కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి..…
ఉత్తరప్రదేశ్లోని బారాబంకి జిల్లాలో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. తన సోదరిని అతి దారుణంగా హత్య చేశాడు. అంతేకాకుండా తలను చేతిలో పట్టుకుని రోడ్డుపైకి వచ్చాడు. తలను చేతిలో పట్టుకుని రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా.. చూసిన వారందరూ ఆశ్చర్యానికి గురయ్యారు.
Kerala High Court: సమాజంలో మానవ సంబంధాలు దెబ్బతింటున్నాయి. మహిళలపై దాడులు పెరిగాయి. జంతువుల కంటే హీనంగా వావివరుసలు మర్చిపోతున్నారు. తండ్రి కూతుళ్లపై, అన్నలు సోదరిలపై, మామలు కోడళ్లపై అఘాయిత్యాలకు పాల్పడుతూ.. కామాగ్నితో కొట్టుకుంటున్నారు.
Maharastra: అన్నదమ్ముల మధ్య ఉన్న అనుబంధానికి మించిన ప్రేమ బంధం మరొకటి లేదని అంటారు. సోదరుడు తన సోదరిని రక్షించడానికి ఎంతకైనా వెళ్ళవచ్చు. సోదరీమణులు కూడా రక్షా బంధన్ రోజున అతని మణికట్టుపై రక్షా సూత్రాన్ని కడతారు.
Sucide: కేంద్ర హోం శాఖ మాజీ మంత్రి శివరాజ్ పాటిల్ చకుర్కర్ సోదరుడు కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దిగ్భ్రాంతికరమైన సంఘటన లాతూర్లో జరిగింది. ఆత్మహత్య చేసుకున్న చకుర్కర్ సోదరుడి పేరు చంద్రశేఖర్ పాటిల్ చకుర్కర్ (81).
అనుబంధానికి ప్రతీక రాఖీ పౌర్ణమి.. దేశవ్యాప్తంగా చాలా ఘనంగా రాఖీ పౌర్ణమి జరుపుకుంటారు. రాఖీ పౌర్ణమి, రక్షాబంధన్, రాఖీగా పిలవబడే ఈ పండుగ సోదర సోదరీమణులు అత్యంత పవిత్రంగా, వారి బంధం పటిష్టంగా ఉండాలని నిర్వహిస్తారు.. సోదర సోదరీమణులు ఒకరికి ఒకరు అండగా ఉంటామని భరోసా ఇచ్చే పండుగ ఇది… మానవ సంబంధాలకు, అనుబంధాలకు ప్రతీకగా నిలుస్తుంది.. మెట్టినింటికి వెళ్లిన తర్వాత పుట్టినింటికి దూరమైన ప్రతీ ఆడపడుచు ఈ పండుగ రోజు ఖచ్చితంగా తన పుట్టింటికి వచ్చే…
తన పిల్లలను అల్లారు ముద్దుగా పెంచిన ఓ తండ్రి వారికి దూరం అయ్యాడు.. ఉన్నత చదువులు చదివించి మంచి ప్రయోజకులను చేసి.. ఆస్తి పాస్తులు కూడా పంచిన ఆ తండ్రి తమ మధ్య లేకపోవడం వారిని ఎంతో బాధించింది.. అయితే, ఆయన కుమారుడు మాత్రం.. చనిపోయిన తన తండ్రిని చెల్లి పెళ్లికి తీసుకురావాలనుకున్నాడు.. అచ్చం తన తండ్రిలాగే మైనంతో నాన్నను పునఃసృష్టించాడు.. సరాసరి పెళ్లి మండపానికే తన తండ్రిని తీసుకొచ్చాడు.. ఖరీదైన భారీ కళ్యాణమండపం.. ఎటూ చూసినా…