Drinking Beer: మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. ఇది ప్రతి ఒక్క మద్యం బాటిళ్లపై తప్పకుండా ముద్రిస్తారు. అయితే.. మద్యం సేవించడం వల్ల ఆరోగ్యానికి హాని జరగడమే కాదు..
జూలై 4న బ్రిటన్లో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అక్కడున్న బ్రిటన్ హిందువులు భవిష్యత్తు ప్రభుత్వం కోసం తమ డిమాండ్లకు సంబంధించి మేనిఫెస్టోను విడుదల చేశారు. 32 పేజీల మేనిఫెస్టోను విడుదల చేయడం ఇదే మొదటి సారి.
భారతీయ విద్యార్థులకు ఇష్టపడే గమ్యస్థానాల్లో కెనడా ఒకటి. ఇమ్మిగ్రేషన్ రెఫ్యూజీస్ సిటిజన్షిప్ కెనడా (IRCC) డేటా ప్రకారం.. కెనడాలోని మొత్తం 226,450 మంది భారతీయులు ఉన్నారు. ప్రతి 10 మంది విదేశీయుల్లో నలుగురు భారతీయులే ఉన్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.
భారతీయ బ్రాండ్లయిన ఎవరెస్ట్, ఎండీహెచ్ మసాలా దినుసుల దిగుమతిపై నిషేధం విధించినట్లు నేపాల్ ఫుడ్ టెక్నాలజీ విభాగం ప్రతినిధి మోహన్ కృష్ణ మహారాజన్ తెలిపారు. మార్కెట్లో ఈ మసాలా దినుసుల అమ్మకాలను కూడా నిషేధించినట్లు వెల్లడించారు.
Rishi Sunak : బ్రిటన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మూడో ప్రపంచ యుద్ధం ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో బ్రిటన్ అణు పరిశ్రమకు సంబంధించి పెద్ద అడుగు వేసింది.
ఎర్ర సముద్రంలో కార్గో షిప్లను నిరంతరం లక్ష్యంగా చేసుకుంటున్న హౌతీ రెబల్స్ పై అగ్రరాజ్యం అమెరికా, బ్రిటన్ భారీ ఎత్తున దాడులకు దిగింది. ఈ దాడుల్లో దాదాపు 11 మంది మరణించారు. అలాగే, 14 మంది తీవ్రంగా గాయపడ్డారు.
US Led Attack : యునైటెడ్ స్టేట్స్, బ్రిటన్ జరిపిన వైమానిక దాడిలో 17 మంది హౌతీ యోధులు మరణించారు. యెమెన్ రాజధాని సనాలో అంత్యక్రియల అనంతరం యెమెన్ తిరుగుబాటు బృందం మీడియాతో మాట్లాడారు.
Isha Storm : ఇషా తుపాను బ్రిటన్, ఐర్లాండ్లో విధ్వంసం సృష్టించింది. ఈ తుపాను ట్రాఫిక్పై కూడా ప్రభావం చూపుతోంది. అనేక రైళ్లు రద్దు చేయబడ్డాయి. విమాన రాకపోకలు కూడా తీవ్రంగా ప్రభావితమయ్యాయి.
అయోధ్యలో రాంలాలా విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవం సమీపిస్తున్న తరుణంలో భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులలో ఉత్సాహం పెరుగుతోంది. అయితే, ఈ చారిత్రాత్మక సందర్భాన్ని తమ తమ దేశాల్లో జరుపుకోవడానికి సన్నాహాలు చేస్తున్నాయి.