ఎవరైనా ఆప్తుల్ని కోల్పోతే.. ఆ కుటుంబంలో ఎంతో బాధ, దు:ఖం ఉంటుంది. కొన్ని రోజులు పాటు ఆ ఇల్లంతా విషాదంలో ఉంటుంది. ఇక బంధువులు, స్నేహితులు ఎవరైనా పరామర్శకు వస్తుంటే.. మళ్లీ మళ్లీ జ్ఞాపకం చేసుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటారు.
గత కొద్ది రోజులుగా దక్షిణాది రాష్ట్రాల్లో ప్రధాని మోడీ సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో ఎన్డీఏకి 400 సీట్లు ఇవ్వాలని మోడీ విజ్ఞప్తి చేస్తున్నారు.
Clay Pot Breaks Down After a woman Try to Cook in it On Gas Stove: ప్రస్తుతం సోషల్ మీడియా, యూట్యూబ్ వినియోగం పెరిగిపోయిన తరువాత వాటిని చూసి కొంత మంది రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు. ఇక వంటల విషయంలో అయితే ఆ ప్రయోగాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. అయితే కొన్ని సార్లు ఇలాంటి ప్రయోగాలు బెడిసి కొడుతూ ఉంటాయి. లక్ బాగోలేకపోతే ప్రమాదం కూడా జరిగి ఆసుపత్రి పాలయ్యే అవకాశం…
రెండు కంటైనర్ ట్రక్కులు, చెన్నైలోని రిజర్వ్ బ్యాంక్ నుంచి విల్లుపురంకు రూ. 1,070 కోట్ల నగదును తీసుకువెళుతున్నాయి. ఒక్కోదాంట్లో రూ.535 కోట్లు ఉన్నాయి. ట్రక్కులలో ఒకటి సాంకేతిక లోపంతో చెన్నైలోని తాంబరంలో ఆగవలసి వచ్చింది. బ్రేకులు ఫెయిల్ కావడంతో డ్రైవర్ జాతీయ రహదారిపై నిలిపివేశాడు