కర్నూలు జిల్లాలో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. నగరంలోని చెన్నమ్మ సర్కిల్ వద్ద జంట హత్యలు తీవ్ర కలకలం రేపాయి. తల్లీ, కూతురిని దుండగులు నరికి చంపిన దుండగులు
హైదరాబాద్ నాంపల్లిలోని హజ్ హౌస్ లో భారీ అగ్నిప్రమాదం.. ఇదిలా ఉండగా.. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గుడపెట్ లో గత జిల్లా వైద్యఆరోగ్యశాఖ కార్యాలయంలో సోమవారం సాయంత్రం 6 గంటల సమయంలో అగ్ని ప్రమాదం