కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై అసోం ముఖ్యమంత్రి హిమంత్ బిస్వా శర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. గౌహతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. అసోంలో జనవరి 18 నుంచి 25 వరకూ జరిపిన భారత్ జోడో న్యాయ యాత్రలో
Himanta Biswa Sarma : అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ రాహుల్ గాంధీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో భారత్ జోడో న్యాయ్ యాత్రలో రాహుల్ ఉపయోగించిన బాడీ డబుల్ పేరు, చిరునామాను త్వరలోనే పంచుకుంటానని శర్మ చెప్పారు.