Acid Attack: ఉత్తరప్రదేశ్లోని అలీగఢ్ లోని సెంటర్ పాయింట్లోని ఓ రెస్టారెంట్లో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ఇక్కడ ఓ మహిళ తన మాజీ ప్రేమికుడిపై యాసిడ్ పోసింది. తన మాజీ ప్రియుడిపై యాసిడ్ పోసి.. 12 ఏళ్లుగా బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని యువతి కేకలు వేసింది. ఈ ఘటనలో అనేక అంశాలున్నాయని, విచారణ తర్వాతే చర్చిస్తారని పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనలో మహిళను వర్ష, యువకుడిని వివేక్గా పోలీసులు గుర్తించారు. Sabarimala: వారికి మాత్రమే శబరిమల…