కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలో నిర్వహించిన గురు పూజోత్సవ వేడుకల్లో మంత్రులు హరీష్ రావు, గంగుల కమలాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ… సెప్టెంబర్ 5 సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి గురు పూజోత్సవం. ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకు అన్న, ఎంతటి స్థాయి కి ఎదిగిన గురువు గుర్తుకు వస్తారు. ఉపాధ్యాయ ఎంఎల్ సి అని గురువులు చట్టసభల్లో ఉండాలని పెట్టుకున్నాం. విద్య ఉద్యోగం కోసం కాదు, ఉన్నతమైన గౌరవం కోసం అని తెలిపారు.…
ఒక్క ఉపఎన్నిక లోకల్ లీడర్స్కు పండగ తీసుకొచ్చింది. రోజుల వ్యవధిలోనే లక్షలకు.. కోట్లకు పడగలెత్తుతున్నారు. నోటి వెంట లక్షలు.. కోట్లు తప్ప మరో ముచ్చట లేదు. జంపింగ్ జపాంగ్లకైతే జాక్పాట్. వేగంగా చేతులు మారుతున్న నోట్ల కట్టల కథేంటో ఈ స్టోరీలో చూద్దాం. రాత్రికి రాత్రే లక్షాధికారులు.. కోటీశ్వరులు అవుతున్నారా? తెలంగాణ రాజకీయాలు హుజురాబాద్ ఉపఎన్నిక చుట్టూ తిరుగుతుంటే.. అక్కడి లోకల్ లీడర్స్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాయి ప్రధాన పార్టీలు. బైఎలక్షన్ పుణ్యమా అని స్థానికంగా ఉన్న…
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో PRTU కృతజ్ఞత సభలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ… ప్రభుత్వం ఏదైనా మంచి పని చేసినపుడు కృతజ్ఞతతో ఉండడం అనేది, ఒక మంచి దృక్పథం, పీఆర్సీ ని 30 శాతం ఇచ్చి సీఎం కేసీఆర్ చరిత్రలో నిలిచిపోయారు. కరోనా వల్ల కొంత ఆలస్యము జరిగింది తప్ప వేరే ఉద్దేశ్యం లేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వం 10 ఏళ్లకు ఒక్కసారి పీఆర్సీ 7 న్నర శాతంఇస్తే, తెలంగాణ ప్రభుత్వం మాత్రం 5 ఏళ్ల…
తెలంగాణ ఇప్పుడు హుజురాబాద్ వైపు చూస్తోంది. టీఆర్ఎస్, బీజేపీల నుంచి బరిలో దిగేది ఎవరో క్లారిటీ వచ్చేసింది. ఉపఎన్నికలో దళితబంధుదే కీరోల్ అన్నది అధికారపక్షం ఆలోచన. అలాంటి చోట BSP పోటీ చేస్తే పరిస్థితి ఏంటి? దళితుల మొగ్గు ఎటు? బీఎస్పీ బరిలో ఉంటే ఎర్త్ ఎవరికి? ప్రస్తుతం దీనిపైనే రాజకీయవర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. హుజురాబాద్లో బీఎస్పీ పోటీ చేస్తుందా? ఉపఎన్నిక షెడ్యూల్ రాకుండానే హుజురాబాద్ రాజకీయం వేడెక్కింది. టీఆర్ఎస్, బీజేపీలు క్షేత్రస్థాయిలో ప్రచారం హోరాహోరీగా…
బీజేపీ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు కంభంపాటి హరిబాబు. రాజీనామా లేఖను రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు కు అందజేసిన హరిబాబు అనంతరం మాట్లాడుతూ… మిజోరాం రాష్ట్రానికి గవర్నర్ గా నియమించడం సంతోషం గా ఉంది. గవర్నర్ గా నియమించినందుకు రాష్ట్రపతి కి,ప్రధానమంత్రి మోదీ కి,హోమ్ మంత్రి అమిత్షా కు ధన్యవాదాలు. మిజోరాం ప్రజలకు నా సేవలు అందిస్తాను. రాజ్యాంగ పదవులలో ఉన్నవారు రాజకీయాలకు దూరంగా ఉండాలి. అందుకే బీజేపీ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను అని…