ముఖ్యమంత్రి కేసీఆర్ ఎనమిదవ నిజాం మాదిరిగా తయారు అయ్యాడు. రాష్ట్రంలో జాతీయ జెండా ఎగరవేస్తే కేసులు బుక్ చేస్తారు, జైలుకు పంపుతారు, రౌడి షీట్లు వేస్తారని దేశానికి తెలియాలి అని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. తెలంగాణలో నిజాం పాలన సాగుతోందని అందరికీ తెలియాలి. ఎన్ని కేసులైనా బుక్ చేసు�
హైదరాబాద్ స్లీపర్ సెల్స్ కి అడ్డాగా మారింది.. బాంబుల ఫ్యాక్టరీ గా తయారయింది అని అన్నారు బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్. కానీ డీజీపీ, కమిషనర్ లు ఆ విషయం పట్టించుకోకుండా గో రక్షకులను అరెస్ట్ చేయాలని అదేశిస్తున్నారు అని పేర్కొన్నారు. మీరు గో రక్షకులను అరెస్ట్ చేయాలి అంటే ముందు నన్ను అరెస్ట్ చేయండి. బక్�
హుజూరాబాద్ లో అభివృద్ధి జరగలేదు అని బాల్క సుమన్ అన్నాడు. ఒక్క డబల్ బెడ్ రూమ్ కట్టలేదు అంటే దానికి కారణం ఈటల న ప్రభుత్వ పనితీరు కు నిదర్శనమా అని అన్నారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. ఈటల రాజేందర్ సీఎం కి లేఖ రాసాడని ఫేక్ లెటర్ సృష్టించారు. గజ్వేల్,సిద్దిపేట, సిరిసిల్ల కు ఇచిన్నట్లు నిధులు ఇతర నియ�