హైదరాబాద్లో బిర్యానీ ఎంత ఫేమస్సో చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడి నుంచి దేశ విదేశాలకు ఎగుమతి అవుతుంటుంది. ఏ రెస్టారెంట్లో చూసుకున్నా బిర్యాని రుచి అద్భుతంగా ఉంటుంది. లాక్డౌన్ సమయంలో కూడా బిర్యానీకే హైదరాబాదీలు మక్కువ చూపారు. ఇక ఇదిలా ఉంటే, మైలార్దేవులపల్లి మెఫిల్ రెస్టారెంట్లో బిర్యానీ బాగాలేదని ప్రశ్నించిన ఇద్దరు యువకులను యాజమాన్యం చితకబాదింది. Read: సుప్రీంకోర్టుకు మార్కుల ప్రణాళికః జులై 31 న సీబీఎస్ఈ ఫలితాలు… దీంతో మైఫిల్ రెస్టారెంట్పై కేసులు నమోదు…
కరోనాకు చెక్ పెట్టేందుకు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తరువాత దానిని తీసుకోవడానికి చాలా మంది వెనకడుగు వేస్తున్నారు. వ్యాక్సిన్ వేయించుకుంటే ఎక్కడ ఇబ్బందులు ఎదురౌతాయో అని భయపడుతున్నారు. దీంతో ముందుకు రావడంలేదు. యువతకు వ్యాక్సిన్ వేయించేందుకు అధికారులు, సామాజిక సంస్థలు అనేక తంటాలు పడుతున్నాయి. చెన్నై శివారు ప్రాంతమైన కోవలం గ్రామంలో 14,300 మంది మత్య్సకారులు ఉన్నారు. వీరిలో 18 ఏళ్లకు పైబడిన వ్యక్తులు 6వేలకు పైగా ఉన్నారు. వీరిలో మొదట 58 మంది మాత్రమే టీకా…
కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. కరోనా కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులు ఎదరుర్కొంటున్నారు. కరోనా మహమ్మారి నుంచి బయట పడేందుకు టీకాలను అందిస్తున్నారు. అయితే, టీకా తీసుకోవడానికి ప్రజలు వెనకాడుతున్నారు. టీకా తీసుకుంటే ఆరోగ్యపరమైన ఇబ్బందులు వస్తాయిని, టీకా తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని చెప్పి ప్రజలు భయపడుతున్నారు. అమెరికా నుంచి ఇండియా వరకు ప్రజల్లో ఇదేవిధమైన భయాలు ఉన్నాయి. ప్రజలను ఎంకరేజ్ చేసేందుకు ఎక్కడికక్కడ తాయిలాలను ప్రకటిస్తున్నారు. అమెరికాలో ఈ తాయిలాలు అధికం. ఇండియాలో కూడా…
బిర్యానీ… దేశంలోనే కాదు ప్రపంచంలోనూ ఎక్కువగా ఇష్టపడే ఫుడ్. దేశంలో ప్రతి సెకనుకు ఐదు బిర్యానీ సేల్స్ అవుతున్నాయి. బిర్యానీల్లో ఎన్నో రకాలు ఉన్నాయి. శాకాహారులకు, మాంసాహారులకు విడివిడిగా బిర్యానీలు ఉంటాయి. వంద రూపాయల నుంచి రెస్టారెంట్స్ లో బిర్యానీ దొరుకుతుంది. ప్రపంచంలో అత్యంత ఖరీదైన బిర్యానీ ఏంటి ? ధర ఎంత ఉంటుంది అంటే చెప్పడం కష్టం. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బిర్యానీ పేరు గోల్డెన్ బిర్యానీ. దీనిని దుబాయ్ లోని ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సెంటర్ లో ఉన్న బొంబాయి బోరో అనే…