ప్రఖ్యాత బైక్ కంపెనీ జావా భారత్ లో దాని ప్రసిద్ధ మోటార్ సైకిల్ జావా 42 కొత్త ఐవరీ షేడ్ను విడుదల చేసింది. ఈ పాస్టెల్ కలర్ బైక్ సింప్లిసిటీ, క్లాసిక్ స్టైల్ వాహనదారులను అట్రాక్ట్ చేస్తోంది. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.1,84,950. ఈ కొత్త బైక్ దేశవ్యాప్తంగా ఉన్న జావా డీలర్షిప్లలో అమ్మకానికి అందుబాటులో ఉంది. ఈ రెట్రో లుకింగ్ బైక్ ఆధునిక ఇంజిన్ను కలిగి ఉంది. లిక్విడ్ కూల్డ్ టెక్నాలజీతో కూడిన 294…
Best Mileage Bikes: భారతదేశంలో పెట్రోల్ ధరలు కాస్త ఎక్కవుగా నేపథ్యంలో.. మంచి మైలేజీ ఇచ్చే బడ్జెట్ బైక్ల కోసం డిమాండ్ భారీగా పెరిగింది. తక్కువ ధరలో ఎక్కువ కిలోమీటర్లు ప్రయాణించే సామర్థ్యం కలిగిన బైక్లు సాధారణ వినియోగదారులకు ఎంతగానో మేలు చేకూరిస్తాయి. మరి ప్రస్తుతం ఆటోమొబైల్ మార్కెట్ లో అత్యధిక మైలేజీతో తక్కువ ధరకు అందుబాటులోకి వచ్చే టాప్ 5 బడ్జెట్ బైక్ల లిస్ట్ చూసేద్దాం. హీరో స్ప్లెండర్ ప్లస్ (Hero Splendor Plus): భారతదేశంలో…