Bihar Politics: బీహార్ పరిణామాలతో షాక్ లో ఉన్న బీజేపీ మంగళవారం కీలక భేటీ నిర్వహిస్తోంది. ఇన్నాళ్లు మిత్రపక్షంగా అధికారంలో ఉన్న జేడీయూ, సీఎం నితీష్ కుమార్ హ్యాండ్ ఇవ్వడంతో ప్రతిపక్షంలో ఉండనుంది. జేడీయూ, ఆర్జేడీ మళ్లీ మహాఘటబంధన్ కూటమిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. సీఎంగా నితీష్ కుమార్, డిఫ్యూటీ సీఎంగా మొత్తంగా కొత్తగా 31 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు.