ప్రముఖ మొబైల్ విక్రయ సంస్థ ‘బిగ్ సీ’.. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని డబుల్ ధమాకా ఆఫర్లు ప్రకటించింది. కస్టమర్లకు తాము నాలుగు ఆకర్షణీయమైన ఆఫర్లు అందిస్తున్నట్టు సంస్థ ఫౌండర్ బాలు చౌదరి ఓ ప్రకటనలో వెల్లడించారు. ప్రతి మొబైల్ కొనుగోలుపై రూ.10 వేల విలువైన మొబైల్ ప్రొటెక్షన్, 12 వేల వరకు ఇన్స్టంట్ డిస్కౌంట్ ఇస్తున్నట్లు తెలిపారు. అలానే రూ.5,999 విలువ గల కచ్చితమైన బహుమతి కూడా ఉంటుందని చెప్పారు. Also Read: Gold Rate Today:…