దేశంలో చమురు ధరలు భారీగా పెరుగుతుండటంతో వాహనదారులు ఎలక్ట్రిక్ వాహనాల వైపు చూస్తున్నారు. ఇప్పటికే అనేక స్టార్టప్ కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చాయి. బ్యాటరీతో నడిచే ఎలక్ట్రిక్ వాహనాలకు ఛార్జింగ్ సమస్య కీలకం. బ్యాటరీని ఛార్జింగ్ చేయాలి అంటే కనీసం రెండు మూడు గంటల సమయం పడుతుంది. ఈ సమస్యను అధికమించేందుకు ఓలా కంపెనీ భారత్ పెట్రోలియం లిమిటెడ్తో ఒప్పందం చేసుకున్నది. దేశంలోని నాలుగు వేలకు పైగా ఉన్న భారత్ పెట్రోలియం బంకుల్లో ఓలా కంపెనీ…